TRS: సీఎం పర్యటనకు డుమ్మా.. ముగ్గురు అసంతృప్త నేతలు భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించారు.. అయితే, సీఎం పర్యటనకు మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు డుమ్మా కొట్టారు.. సీఎం కార్యక్రమానికి పూర్తిగా దూరంగా ఉన్నారు జూపల్లి… అంత వరకు లైట్గా తీసుకోవచ్చేమో.. కానీ, ఇదే సమయంలో ఖమ్మంలో టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో పాటు పిడమర్తి రవితో జూపల్లి ప్రత్యేకంగా చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది.. ఇది రాజకీయంగా చర్చకు దారి తీసింది.. పినపాకలో ఈమధ్యే టీఆర్ఎస్ వర్గ పోరు బహిర్గతం కాగా.. కేసీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టి మరీ.. వారితో జూపల్లి భేటీ అయ్యారు.
Read Also: UP Polls: అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
జూపల్లి కృష్ణారావు ముందుగా దమ్మపేటలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లి రెండు గంటల పాటు ముచ్చటించారు అనంతరం తిరుగు ప్రయాణంలో ఖమ్మం మీదుగా వెళ్తుండగా ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిలో గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నేతలు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డీసీసీబీ మాజీ చైర్మన్ విజయబాబు , తుళ్లూరు అమ్మాయిలు ఉన్నారు. అయితే ఇది క్యాజువల్గా మాత్రమే జరిగిందని కలవడానికి మాత్రమే జూపల్లి వచ్చాడని జిల్లా నేతలు అంటున్నారు. దీనికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యతలేదని చెబుతున్నారు. కానీ, మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సాగుతుండగా.. జూపల్లి కృష్ణారావు ఖమ్మం జిల్లా కొచ్చి టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎంపీని వేర్వేరుగా కలవడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!