Minister KTR: 50 ఏళ్లలో అభివృద్ధి చేయలేదు కానీ ఇప్పుడు చేస్తారట? ప్రతిపక్షాలపై కేటీఆర్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: 50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. జవహర్ నగర్ లో ఏర్పాటు చేసిన లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జవహర్నగర్లో దుర్వాసన సమస్య గత ప్రభుత్వాల వారసత్వంగా వచ్చిందన్నారు. అనంతరం జీవో నెం.58 కింద 3,619 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్షాలను ఉద్దేశించి మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా చేయొచ్చన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న తనకు అవకాశం ఇస్తే ఎలా చేస్తారని ప్రశ్నించారు. వాటిని నమ్మవద్దని సూచించారు.
జవహర్ నగర్ గుట్టను చెత్తతో నింపారని తెలిపారు. ఆ గుట్టపై వాన కురిసి.. చెత్త నుంచి నీరు వచ్చి.. రసాయనంలా కలుషితమై మల్కారం చెరువులోకి చేరింది. దీంతో నీరంతా కలుషితమై నల్లగా మారింది. నల్లగా మారిన మల్కారం చెరువును తెల్లగా మార్చేందుకు కొత్త లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తీసుకొచ్చామన్నారు. 250 కోట్లు వెచ్చించి మల్కారం చెరువులో చెత్త నుంచి రసాయనాలతో నల్లగా మారిన నీటిని శుద్ధి చేసేందుకు మిషనరీలు పెట్టామని తెలిపారు. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలో మల్కారం చెరువును శుద్ధి చేసి మంచినీటిని దిగువకు పంపిస్తున్నారని తెలిపారు. దీంతో భూగర్భ జలాలు కూడా మెరుగవుతాయని అన్నారు. 550 కోట్లతో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మించినా, మంచి నీటిని శుద్ధి చేసే ఈ ప్లాంట్ 250 కోట్లతో, రెండో దశ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ మరో 550 కోట్లతో నిర్మించారని అన్నారు. నేను జపాన్కు వెళ్ళినా, జపాన్ ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరం.
Also Read
అక్కడే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉంది. అక్కడ పైన ఏమో పార్క్ ఉంది. ప్లాంట్ ఏమో కింద ఉంది. అక్కడ ఏ మాత్రం వాసన లేదు. జవహర్నగర్, దమ్మాయిగూడ, నగరంగూడలో ఈరోజు కాకపోతే ఏడాది 18 నెలల పాటు చేస్తామన్నారు. వారసత్వంగా వస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, ఈ ప్రాంత ప్రజలకు మంచి నీరు, మంచి గాలి అందించాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నామన్నారు. నాల్గవ రకం వ్యర్థాలు మురికి నీరు. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ దాదాపు 2000 MLD (2000 మిలియన్ లీటర్లు) వ్యర్థ జలాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ జులై నాటికి 100 శాతం ఎస్టీపీలతో భారతదేశంలోనే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించబోతోందని తెలిపారు. హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇందుకోసం 4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Nanda deepam: 700 ఏళ్ల నుంచి ఆరని అఖండ జ్యోతి.. ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!