Jagadish Reddy : అధికారుల ఎప్పుడూ అందుబాటులో ఉండాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఐదు రోజులుగా తెలంగాణ లో భారీ వర్షాలకు రుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్డ్ ప్రకటించారు అధికారులు. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నెలకొన్ని పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా.. ఎప్పుడూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు, గ్రామల మధ్య ఉన్న రోడ్లు వరద నీటికి తెగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులతో టచ్లో ఉండాలని, ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇబ్బందులుకు పడుతున్న ప్రజలు కంట్రోల్ రూంకి కాల్ చేసి సహాయం పొందాలని జగదీష్ రెడ్డి సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
-
TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్లకు గట్టి పోటీ
-
Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
-
Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!