Jagadish Reddy : అధికారుల ఎప్పుడూ అందుబాటులో ఉండాలి..
గత ఐదు రోజులుగా తెలంగాణ లో భారీ వర్షాలకు రుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే తెలంగాణకు రెడ్ అలర్డ్ ప్రకటించారు అధికారులు. అయితే తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేట, నల్లగొండ, తుంగతుర్తి నియోజకవర్గాల్లో నెలకొన్ని పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాకుండా.. ఎప్పుడూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల కరెంటు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కొన్ని చోట్ల చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బందులు, గ్రామల మధ్య ఉన్న రోడ్లు వరద నీటికి తెగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాలపై చర్చించారు. ఎప్పటికప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులతో టచ్లో ఉండాలని, ప్రజల సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇబ్బందులుకు పడుతున్న ప్రజలు కంట్రోల్ రూంకి కాల్ చేసి సహాయం పొందాలని జగదీష్ రెడ్డి సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!