MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారు..
- కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారు..
- కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కవితను అరెస్టు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Madhusudanachary: కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారని ఎమ్మెల్సీ మధుసూధనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టాలని కవితను అరెస్టు చేశారన్నారు. ఈడీ, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కవితను ఐదు నెలలు కుట్రతో జైలులో పెట్టారన్నారు. మొక్కవోని దీక్షతో ఆమె 5 నెలలకు పైగా జైల్ లో పెట్టినా కూడా ధైర్యంగా నిలబడ్డారన్నారు. ఆమె ధీర వనితలా… కడిగిన ముత్యం లా ఆమె ఈనాడు బెయిల్ మీద బయటకు వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో మాట్లాడాలన్నారు. మెచ్యూర్డ్ పొలిటీషియన్ లాగా రేవంత్ మాట్లాడ్డం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రేవంత్ పరిపక్వత పెంచుకోవాలన్నారు. ఆయన మంచి పాలన అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుందన్నారు. రేపటి రోజు మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు.
Read also: MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
మరోవైపు బీఆర్ఎస్ నాయకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కుట్రపూరితంగా కవిత పై కేసు పెట్టారన్నారు. దుర్మార్గంగా వారిని అరెస్ట్ చేసారన్నారు. మా మీద ఆరోపణలు చేసిన వారందరికీ ఈ తీర్పు ఒక్క చెంపపెట్టు అన్నారు. తెలంగాణ ఉద్యోమ సమయంలో బతుకమ్మని ప్రపంచానీకి తెలియజేశారు కవిత అని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు మహేష్ గౌడ్ సుప్రీం కోర్ట్ ని తప్పుబడుతున్నారా?? కాంగ్రెస్ నాయుకులు సుప్రీం కోర్ట్ ని కూడా తప్పుబాడుతున్నారా ?? అని ప్రశ్నించారు.
Read also: MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..
ఎమ్మెల్సీ మధుసూదన్ చారి మాట్లాడుతూ.. సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వడాని స్వాగతిస్తున్నామన్నారు. అన్యాయంగా కవితని అరెస్ట్ చేశారన్నారు. కడిగిన ముత్యంలా కవిత బయటకు వస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పైన ప్రజలు నమ్మకం పెరుగుతుంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టే వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. మాకు ఎవరితో లోపాయకార ఒప్పందం లేదన్నారు. కక్ష్య సాధింపు చర్యలు భాగంగా కవితని అరెస్ట్ చేసారన్నారు. ముఖ్యమంత్రి ఒక్కోసారి ఒక్కో విధంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి స్థాయి ఏంటో తెలుసుకోవాలని మండిపడ్డారు.
Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించాం..
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!