Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించాం..
- నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రభుత్వం చర్యలకు సహకరిస్తం..
- మా ఫాం హౌస్ తప్పుడు నిర్మాణం ఐతే.. ప్రభుత్వానికి సహకరిస్థం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించామని మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. 1999 లో మేము ఖరీదు చేశామన్నారు. అనుమతితో కట్టాం.. పట్టా ల్యాండ్ అది అన్నారు. తోట ఉంది అక్కడ..ఇరిగేషన్ అధికారులను పిలిచి చూపించా అన్నారు. కాంపౌండ్ వాల్ కూడా లేదన్నారు. ఆనాడు కలక్టర్..ఇరిగేషన్ అధికారులు ఆదేశాల మేరకే కట్టానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. ప్రభుత్వం చర్యలకు సహకరిస్తామన్నారు. మా ఫాం హౌస్ తప్పుడు నిర్మాణం ఐతే.. ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే నేనే కూల్చేస్తా అన్నారు. నేను అక్కడే ఉండాలని ఏం లేదన్నారు. మా తాత కొన్న భూముల్లోనే రీజినల్ రింగ్ రోడ్డు పోతుందన్నారు. మాకు అంత ల్యాండ్ ఉంది.. ఈ చిన్న దానికి తప్పు చేయాల్సిన అవసరంలేదన్నారు. సీఎం చెరువుల్లో ఆక్రమణలు కూల్చుతున్నారని.. దాన్ని స్వాగతిస్తూ మా అబ్బాయి పేరుతో ల్యాండ్ ఉందన్నారు.
Read also: Ponnam Prabhakar: ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు..
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
కాంపౌండ్ వాల్ కట్టలేదన్నారు. జీవో 111 లో చాలా మంది ఉన్నారు. ఎంపీలు..పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్నారు. మాది ftl లో లేదు.. బఫర్ జోన్ లో కూడా లేదన్నారు. గుట్ట మీద ఉంది కాబట్టి అందరూ దృష్టి పడిందన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే నా భవనం కూల్చేయండి అని తెలిపారు. కేటీఆర్ కి విషయం తెలియక చెప్తున్నాడన్నారు. మహేందర్ రెడ్డి నిబంధనల మేరకు కట్టాడు అని తెలియదన్నారు. నిబంధనలకు అనుకూలంగా లేకుంటే కూల్చుతామని సీఎం అన్నారు.. తప్పుగా ఉంటే కూల్చండి అన్నారు. మొయినాబాద్ లో చాలా మందికి చెరువుల్లో ఫాం హౌస్ లు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నాది తప్పు అని నిరూపిస్తే నేనే కూల్చేస్తాం అన్నారు. ప్రభుత్వ భూముల లోకి మేము వెళ్ళమన్నారు. మాకు తెలుసు.. అది ఎప్పటికైనా కలుస్తారు అన్నారు.
Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..