Ponnam Prabhakar: జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి..
- జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్పై దాడిని ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
- అధికారుల మీద దాడులు చేయడం పద్దతి కాదు..
- ఉద్యోగులకు తాను అండగా ఉంటా: మంత్రి పొన్నం ప్రభాకర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడిని రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసులకు కంప్లైంట్ చేసుకోవాలి.. కానీ ఇలా అధికారుల మీద దాడులు చేయడం పద్దతి కాదని మంత్రి చెప్పుకొచ్చారు. ఉద్యోగులపై దాడులు సరికాదు.. రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Read Also: HIV-positive: “నిత్య పెళ్లికూతురి”కి హెచ్ఐవీ పాజిటివ్.. అధికారుల ఉరుకులు పరుగులు..
Also Read
ఇక, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ పై జరిగిన దాడి ఘటనపై పోలీస్ అధికారులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జేటీసి రమేష్ పై దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. భవిష్యత్ లో మరోసారి అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడవద్దని తమకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ ‘భూవీ’ ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
-
చైనాకు షాక్ ఇచ్చిన భారత మహిళల ఆర్చరీ జట్టు.. Archery World Cup 2026లో స్వర్ణ పతకం కైవసం.!
-
Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు