Miyapur: మియాపూర్ లో సంచరించింది చిరుత కాదు.. అటవీ శాఖ ఏమన్నారంటే..
By Bhanu
- మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లి..
- నిన్న మియాపూర్ మెట్రో స్టేషన్ పరిధిలో చిరుత సంచరిస్తున్నట్లు వీడియో వైరల్..
- అడవి పిల్లిగా తేల్చిన అధికారులు- ఊపిరి పీల్చుకున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miyapur: మియాపూర్ మెట్రోస్టేషన్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే.. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని ఆనవాళ్లు గుర్తించారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో సంచరించింది అడవి పిల్లిగా అటవీశాఖ అధికారులు తేల్చారు. అక్కడ సంచరించింది చిరుత కాదని అడవి పిల్లి అని నిర్ధారించారు. దీంతో మియాపూర్ వాసులు భయాందోళన గురికావల్సిన పనిలేదని తెలిపారు. ఇలాంటి వీడియో ఒకటి రెండు సార్లు పరిశీలించిన తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని సూచించారు. ఇలాంటి వీడియోలతో ప్రజలు భయ భ్రాంతులు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
తాజావార్తలు
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..