Polling Delay: మొరాయించిన ఈవీఎంలు.. షేక్పేట్లో ప్రారంభం కానీ పోలింగ్..
- షేక్పేట్ డివిజన్ పోలింగ్ బూత్ నెంబర్ 30లో టెక్నికల్ సమస్య..
- 7.30 గంటలు అవుతున్న ఇంకా ప్రారంభం కానీ పోలింగ్..
- ఈవీఎంలోని సమస్య చెక్ చేస్తున్న పోలింగ్ అధికారులు..
- 30 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్న ఓటర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polling Delay: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్లో అంతరాయం ఏర్పడింది. షేక్పేట్ డివిజన్ పరిధిలోని పోలింగ్ బూత్ నెంబర్ 30లో సాంకేతిక సమస్య కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ బూత్లో ఈవీఎంలో తలెత్తిన సమస్య వల్ల పోలింగ్ ప్రారంభం ఆలస్యమైవుతుంది. అయితే, పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో పోలింగ్ అధికారులు ఆ సమస్యను చెక్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
Read Also: Shiva Sequel: నాగ చైతన్య-అఖిల్లో ‘శివ’ సీక్వెల్ ఎవరితో.. ఆసక్తికర సమాధానం ఇచ్చిన ఆర్జీవీ!
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
ఇక, పోలింగ్ మొదలవుతుందని ఆశించిన ఓటర్లు గత 30 నిమిషాలుగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. అధికారులు వీలైనంత త్వరగా సాంకేతిక సమస్యను పరిష్కరించి, ఓటింగ్ ప్రక్రియను సజావుగా ప్రారంభించేందుకు ట్రై చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్ లో అంతరాయం కలగడంతో ఓటర్ల అసహనానికి గురైతున్నారు. అయితే, పోలింగ్ ప్రారంభం కాగానే, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, షేక్పేట్ డివిజన్ పరిధిలో సుమారు 70,545 మంది ఓటర్లు తమ ఓటు హక్కుకు వినియోగించుకోనున్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!