HCU: హెచ్సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Central University: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో కలకలం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ప్రదర్శించడం వివాదాస్పదం అయింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనివర్సిటీలో కొంతమంది ప్రధాని మోదీ డాక్యుమెంటరీని ప్రదర్శించారని క్యాంపస్ అధికారులకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఫిర్యాదు చేసింది. దీంతో మరోసారి హెచ్సీయూ వార్తల్లో నిలిచింది. ఫ్రాటర్నిటీ గ్రూప్స్ అయిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్(SIO), ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్(MSF) విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం గుర్తింపు.
Read Also: BBC Documentary on Modi: మోదీపై డాక్యుమెంటరీ.. బీబీసీపై విచారణకు పిటిషన్..
Also Read
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
కేంద్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని కేంద్రం బ్లాక్ చేసిన కొద్ది రోజుల తర్వాత క్యాంపస్ లో ప్రదర్శించడంపై విద్యార్థి సంఘాల మధ్య ఉద్రక్తత తలెత్తింది. కొంతమంది విద్యార్థులు కావాలని డాక్యుమెంటరీని ప్రదర్శించారని ఏబీవీపీ ఆరోపిస్తూ వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఫిర్యాదు అందినట్లు, నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు యూనివర్సిటీ అడ్మినిస్టేషన్ వెల్లడించింది. ఆ తరువాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉంటే సిరీస్ బ్యాన్ ముందే దీన్ని ప్రదర్శించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో బీబీసీ ప్రధాని మోదీ పాత్రపై ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ అల్లర్లలో మోదీ పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం చేపడుతోందని పలు వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ కేసులో మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా బీబీసీ ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడంపై అటు యూకేలో, ఇటు ఇండియాలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం ఈ వీడియోను బ్లాక్ చేయాలని ట్విట్టర్, యూట్యూబ్ లను ఆదేశించింది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!