Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఆటోను వెంబడించిన యువకులు.. ఒకరు మృతి
- హైదరాబాద్లోని కార్ఖానాలో దారుణం..
- ఫంక్షన్ వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను వెంబడించిన యువకులు..
- ఆటో బోల్తా పడి రిజ్వానా అనే మహిళ మృతి.. ఇద్దరికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు. వారి నుంచి తప్పించబోయన ఆటో ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రిజ్వానా.. సంఘటన స్థలంలోనే చనిపోయిగా.. మృతురాలి కూతురు, కొడుకు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు.
Read Also: Star Family : కోలీవుడ్ ప్రాజెక్టుల్లో తండ్రి కూతుర్లు.. హిట్స్ దక్కేనా.?
Also Read
ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో మృతురాలు రిజ్వానా కొడుకు మాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. నలుగురు యువకులు బాగా తాగి ఉన్నారు.. ఆటో డ్రైవర్ చూసి వెళ్ళమని వాళ్లతో అన్నాడు.. తమను తిట్టాడని భావించిన ఆ నలుగురు మా ఆటోను వెంబడించారు.. ఆటోని రెండు వైపులా పట్టుకొని ఊపడం మొదలుపెట్టారు.. ఆ సమయంలో ఆటో టర్నింగ్ తీసుకుంటుండగా పోల్ ని ఢీ కొట్టింది.. నేను మా చెల్లెలు ప్రమాదం నుంచి బయటపడ్డాం.. కానీ, మా అమ్మ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో ఆసుపత్రికి తరలించే లోపు చనిపోయింది అన్నాడు. కాగా, ఆటో డ్రైవర్ కి లైసెన్స్ లేదనే విషయం మాకు తర్వాత తెలిసింది.. ఆటో డ్రైవర్ ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.. మా ఆటోను వెంబడించిన నలుగురు యువకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని మృతురాలి కొడుకు డిమాండ్ చేశాడు.
తాజావార్తలు
-
CM Chandrababu : వైద్య రంగంలో సరికొత్త విప్లవం ‘సంజీవని’.. ఇంటివద్దకే ఆధునిక వైద్యం.!
-
Pawan Kalyan: రూ.147 కోట్ల పనులపై డిప్యూటీ సీఎం సీరియస్.. ఆ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు.!
-
Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల దాడితో, ఒక్క చోట చేరిన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు..
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!