Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఆటోను వెంబడించిన యువకులు.. ఒకరు మృతి
- హైదరాబాద్లోని కార్ఖానాలో దారుణం..
- ఫంక్షన్ వెళ్లి తిరిగి వస్తున్న ఆటోను వెంబడించిన యువకులు..
- ఆటో బోల్తా పడి రిజ్వానా అనే మహిళ మృతి.. ఇద్దరికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ లో కార్ఖానా ప్రాంతానికి చెందిన జవేరియా రిజ్వానా తన కొడుకు మాజ్అమ్మద్, కూతురుతో కలిసి ఫంక్షన్ కి వెళ్ళింది. అర్ధరాత్రి ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు ర్యాపిడూ ఆటోను బుక్ చేసుకున్నారు. అయితే, ప్యారడైజ్ దగ్గరకు రాగానే రిజ్వానా ప్రయాణిస్తున్న ఆటోను నలుగురు యువకులు వెంబడించారు. వారి నుంచి తప్పించబోయన ఆటో ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న రిజ్వానా.. సంఘటన స్థలంలోనే చనిపోయిగా.. మృతురాలి కూతురు, కొడుకు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు.
Read Also: Star Family : కోలీవుడ్ ప్రాజెక్టుల్లో తండ్రి కూతుర్లు.. హిట్స్ దక్కేనా.?
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
ఇక, ఈ ఘటనపై ఎన్టీవీతో మృతురాలు రిజ్వానా కొడుకు మాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.. నలుగురు యువకులు బాగా తాగి ఉన్నారు.. ఆటో డ్రైవర్ చూసి వెళ్ళమని వాళ్లతో అన్నాడు.. తమను తిట్టాడని భావించిన ఆ నలుగురు మా ఆటోను వెంబడించారు.. ఆటోని రెండు వైపులా పట్టుకొని ఊపడం మొదలుపెట్టారు.. ఆ సమయంలో ఆటో టర్నింగ్ తీసుకుంటుండగా పోల్ ని ఢీ కొట్టింది.. నేను మా చెల్లెలు ప్రమాదం నుంచి బయటపడ్డాం.. కానీ, మా అమ్మ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. దీంతో ఆసుపత్రికి తరలించే లోపు చనిపోయింది అన్నాడు. కాగా, ఆటో డ్రైవర్ కి లైసెన్స్ లేదనే విషయం మాకు తర్వాత తెలిసింది.. ఆటో డ్రైవర్ ని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.. మా ఆటోను వెంబడించిన నలుగురు యువకులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి అని మృతురాలి కొడుకు డిమాండ్ చేశాడు.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!