BJP Leader Maheshwar Reddy: 10 మంది ఎమ్మెల్యేల పై స్పీకర్ చర్యలు తీసుకోవాలి..
- తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారంలో ఉందా..
- 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలి..
- పార్టీ పిరయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Leader Maheshwar Reddy: 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీ కి చెంపపెట్టు అన్నారు. పార్టీ పిరాయింపులు చట్టవిరుద్ధం అని కోర్ట్ పేర్కొంది. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. పిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డీ ఈ రోజు ఎందుకు సమర్తిస్తున్నారు? అని ప్రశ్నించారు. తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారంలో ఉందా? అని మండిపడ్డారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది… పార్టీ పిరయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చిందన్నారు. ఇది కోర్ట్ తీర్పును వ్యతిరేకించడమే అన్నారు.
Read also: Divorce: విడాకుల తర్వాత కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన దుబాయ్ ప్రిన్సెస్.. డివోర్స్ అంటూ..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ లో భాగం కాదా అన్నారు. తెలంగాణలో RR కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. ఏఐసీసీకి ఇక్కడి కాంగ్రెస్ కి గ్యాబ్ ఉందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలు RRకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెడతారని ఏఐసీసీ భయపడుతుంది. హై కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. చారిత్రాత్మక మైన తీర్పు, అధికారపార్టీకి చెంపపెట్టు అన్నారు. పిరాయింపులు చట్టవిరుద్ధం అని కోర్ట్ పేర్కొందన్నారు. పొన్నం ప్రభాకర్ స్వాగతించారు… స్వాగతించడం కాదు అమలు చేయాలని కోరుతున్నా అన్నారు. పిరాయింపులను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, పార్టీ మారిన వారి ఇళ్ల ముందు చావు డబ్బు కొట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డీ ఈ రోజు ఎందుకు సమర్తిస్తున్నారు. తెలంగాణ లో RR ప్రభుత్వం అధికారం లో ఉందా? అని ప్రశ్నించారు. 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ ప్రభుత్వం మరో తప్పు వేసింది… పార్టీ పిరయించిన వ్యక్తి కి PAC చైర్మన్ పదవి ఇచ్చింది.. ఇది కోర్ట్ తీర్పు ను వ్యతిరేకించడమే అన్నారు.
Jangaon Municipal Commissioner: జనగామ మున్సిపల్ కమిసనర్ కు హైకోర్టు నోటీసులు..
తాజావార్తలు
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!