Hyderabad: టీఎస్ఆర్టీసీ బస్సుపై పోకిరీల రాళ్లదాడి.. ప్రశ్నించిన డ్రైవర్, కండక్టర్పై కత్తితో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్ విప్పి పోలీసుల కార్ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతను మద్యం మత్తులో ఉండటం వలన పోలీసులు అతన్ని సముదాయించి కిందికి దించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆకతాయిలు మద్యం ఫుల్ గా సేవించి ఆర్టీసీ బస్సులపై దాడి చేస్తున్నారు. బస్సులపై రాళ్లదాడి చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే మహిళలకు ఫ్రీ జర్నీ మహత్యమో ఏమో కానీ.. మద్యం సేవించిన కొందరు బస్సుపై రాళ్లదాడి చేయడం సంచలంగా మారింది. ఈ హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సాగర్ రింగ్ రోడ్డులో చోటుచేసుకుంది.
Read also: Devara OTT : దేవర ఓటీటీ హక్కులు.. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ…
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఎల్బీనగర్ లో ఆర్టీసీ బస్(TS08UK098) పైకి ఓ యువకుడు మద్యం మత్తులో బస్సుపై రాళ్లదాడి చేశాడు. దీంతోబస్సు అద్దాలు పగలాయి. బస్సు డ్రైవర్, కండెక్టర్ కిందికి దిగి ఆ యువకున్ని ప్రశ్నించారు. ఎందుకు రాళ్లదాడి చేశారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. డ్రైవర్, కండెక్టర్ పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన కండెక్టర్ అతన్ని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈదాడిని చూసిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. అక్కడే వున్న కొందరు ఆ యువకున్ని పట్టుకున్నారు. తీసుకుని వెళ్లి బైక్ పై కూర్చోపెట్టినా కూడా కత్తితో ఆ యువకుడు దాడి చేయడానికే ప్రయత్నించగా అతని ఫ్రెండ్ అతన్ని ఆపారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉండి ఇలా ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం సరైన పద్దతి కాదని ఆర్టీసీ సిబ్బంది మండి పడుతున్నారు. రాళ్లు మనషులకు తగిలిఉంటే, వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కత్తితో దాడి చేయడానికి వచ్చిన యువకుడి వివరాలు సేకరించాలని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది. పండుగకు ప్రజల గురించి ఆలోచించి కుటుంబానికి దూరం ఉండికూడా ప్రజల కోసం కష్టపడుతున్న మా కండెక్టర్లు, డ్రైవర్ లపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!