Hyderabad: టీఎస్ఆర్టీసీ బస్సుపై పోకిరీల రాళ్లదాడి.. ప్రశ్నించిన డ్రైవర్, కండక్టర్పై కత్తితో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: మద్యం మత్తులో పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఫుల్ గా తాగి రోడ్డుపై నానా రభస చేస్తున్నారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం ఓ వ్యక్తి అర్ధరాత్రి రోడ్డుపై సర్ట్ విప్పి పోలీసుల కార్ ఎక్కి హల్ చేసిన విషయం తెలిసిందే. అయితే అతను మద్యం మత్తులో ఉండటం వలన పోలీసులు అతన్ని సముదాయించి కిందికి దించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆకతాయిలు మద్యం ఫుల్ గా సేవించి ఆర్టీసీ బస్సులపై దాడి చేస్తున్నారు. బస్సులపై రాళ్లదాడి చేసి అందరిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే మహిళలకు ఫ్రీ జర్నీ మహత్యమో ఏమో కానీ.. మద్యం సేవించిన కొందరు బస్సుపై రాళ్లదాడి చేయడం సంచలంగా మారింది. ఈ హైదరాబాద్ ఎల్బీనగర్ లోని సాగర్ రింగ్ రోడ్డులో చోటుచేసుకుంది.
Read also: Devara OTT : దేవర ఓటీటీ హక్కులు.. కళ్లు చెదిరే ధరకు దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ…
Also Read
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
ఎల్బీనగర్ లో ఆర్టీసీ బస్(TS08UK098) పైకి ఓ యువకుడు మద్యం మత్తులో బస్సుపై రాళ్లదాడి చేశాడు. దీంతోబస్సు అద్దాలు పగలాయి. బస్సు డ్రైవర్, కండెక్టర్ కిందికి దిగి ఆ యువకున్ని ప్రశ్నించారు. ఎందుకు రాళ్లదాడి చేశారంటూ నిలదీశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ యువకుడు.. డ్రైవర్, కండెక్టర్ పై కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన కండెక్టర్ అతన్ని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఈదాడిని చూసిన స్థానికులు భయందోళనకు గురయ్యారు. అక్కడే వున్న కొందరు ఆ యువకున్ని పట్టుకున్నారు. తీసుకుని వెళ్లి బైక్ పై కూర్చోపెట్టినా కూడా కత్తితో ఆ యువకుడు దాడి చేయడానికే ప్రయత్నించగా అతని ఫ్రెండ్ అతన్ని ఆపారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎవరికి ఏమీ కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మద్యం మత్తులో ఉండి ఇలా ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం సరైన పద్దతి కాదని ఆర్టీసీ సిబ్బంది మండి పడుతున్నారు. రాళ్లు మనషులకు తగిలిఉంటే, వారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో కత్తితో దాడి చేయడానికి వచ్చిన యువకుడి వివరాలు సేకరించాలని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆర్టీసీ యాజమన్యం తెలిపింది. పండుగకు ప్రజల గురించి ఆలోచించి కుటుంబానికి దూరం ఉండికూడా ప్రజల కోసం కష్టపడుతున్న మా కండెక్టర్లు, డ్రైవర్ లపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..