Tammineni Veerabharam: సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPM Leader Tammineni Veerabharam: గిరిజనుల ను వేధింపులు గురి చేసిన వారి సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుందని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రంలో లో బీజేపీ పెరుగుతుందని, బీజేపీ కి వ్యతిరేకంగా కార్యకలాపాలు ఉంటాయని, దేశ ఐక్యతకు బీజేపీ వల్ల ప్రమాదం ఉందని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతం అంత ప్రమాదకరమైందని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. సర్వే చేసి పొడు పత్రాలను ఇస్తామని చెప్పారు. సర్వే చేస్తామని సీఎం ఇచ్చిన హామీ మేరకు కొనసాగుతుంది? అంటూ ప్రశ్నించారు. అయినా కొన్ని ఇబ్బందులు పెడుతున్నారని, సర్వే లొ పెడుతున్న ఇబ్బందులపై సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. సర్వే ఫారెస్ట్ అధికారుల చేతిలో సాగుతోందని, గిరిజనులను వేధింపులు గురి చేసిన వారి… సర్వే చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది? అంటూ ప్రశ్నించారు.
Read also: Kiara Advani: 3 రోజులు, 3 సినిమాలతో కియారా బిజీ బిజీ
Also Read
వలస ఆదివాసీలకు హక్కు లేదని అంటున్నారు. పోలీసు వారి సలహా మేరకు వలస ఆదివాసీలకు పొడు హక్కులను నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా వచ్చే నెల నుంచి కార్యాచరణ చేపడతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగిస్తామని, ఆర్థిక వ్యవస్థ ను కార్పొరేటర్ కట్టబెట్టింది బీజేపీ అని ఆరోపించారు. కమ్మునిస్టుల నినాదం ఎర్రకోటపై ఎర్ర జెండా నినాదం మని, పొత్తుల ప్రకటనకు సమయం ఇది కాదని మండిపడ్డారు. ఎన్నికలు ప్రకటించిన తరువాతనే ఎక్కడెక్కడ పోటీ ఆనేది ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడు కేంద్ర రాష్ట్ర పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మునుగోడు ఎన్నిక అప్పటి వరకె భవిష్యత్ లో కలసి పోటీ చేస్తమా చేయమా అనేది వేరని, అది ఇప్పుడు మాట్లాడేది కాదన్నారు ఉండొచ్చు ఉండక పోవచ్చన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తులపై నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
Mother Diary: సామాన్యులపై మళ్లీ భారం.. మదర్ డెయిరీ పాల ధర పెంపు
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!