Harish Rao : కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచిర్యాల జిల్లాలో నేడు మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తు్న్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. జిల్లా కు మెడికల్ కాలేజీ వచ్చిందని, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉందన్నారు. అప్పుడు తాగు నీటి కోసం ఇబ్బంది పడ్డారు మహిళలు.. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి నీరు ఇచ్చామన్నారు. ఛత్తిస్ ఘడ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ ఆడపిల్లల పెళ్ళికి సహాయం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తాగు, సాగు, విద్యుత్, వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి సాధించామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అంత గొప్పగా కేసీఆర్ పాలన అందిస్తున్నారని, హైదారాబాద్ లో బ్యాంకు లను లూటీ చేసిన వాళ్ళు గుండాయిజం చేసినవాళ్లు మంచిర్యాలకు వచ్చారన్నారు మంత్రి హరీష్ రావు.
Also Read : VD 13: రౌడీ హీరో సినిమా షూటింగ్ కి వీసా ప్రాబ్లమ్…
Also Read
అంతేకాకుండా.. ‘అలాంటి వాళ్ల చేతికి మంచిర్యాల ను అప్పగిస్తే లూటీ చేస్తారు. నేను హాజీ పూర్ అల్లుడీ నే. కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు పెట్టేదే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాటకాలు నడవవు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీ ఆర్ఎస్ పార్టీనే. కాంగ్రెస్ హయాంలో హైదరాబాదులో కర్ఫ్యూలు మతకలహాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ బస్మాసుర హస్తం .దాని నమ్మితే మోసపోతాం. నడ్డా ఇది కేసీఆర్ అడ్డా. రాష్ట్రంలోనే బిజెపిని గెలిపించుకోలే. ఇక్కడ ఏం సాగవు. డిపాజిట్లు దక్కించుకునే కమిటీ వేసుకో నట కనీసం పరువు అయినా దక్కుతుంది. చేరికల కమిటీ అని ఏసుకున్న అది అట్టర్ ప్లాప్ అయిపోయింది. రాష్ట్రంలో హంగు కాదు బీ ఆర్ఎస్ హైట్రిక్ కొడుతుందని బీఎల్ సంతోష్కు కౌంటర్ ఇచ్చారు.
Also Read : Oppo A18: మార్కెట్ లోకి మరో ఒప్పో బడ్జెట్ ఫోన్..తక్కువ ధరకే స్టన్నింగ్ ఫీచర్స్..
- Tags
- bjp
- breaking news
- BRS
- cm kcr
- congress
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!