Harish Rao : పీయూష్ గోయల్.. ఎనిమిది ఏళ్లుగా ఏమి పీకుతున్నావ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మరోసారి తెలంగాణ ప్రజలను అవమనపరిచేలా ఇవాళ మాట్లాడారని మంత్రి హరీష్రావు తీవ్రంగా అగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీయూష్ గోయల్ కు వక్రీకరణలు అలవాటుగా మారిందని, పీయూష్ గోయల్ కు అర్థం కావడం లేదు…వ్యవసాయం చేస్తే రైతు సమస్యలు ఏమిటో ఆయనకు తెలిసేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో రైతుల కోసం టీఆర్ఎస్ సర్కార్ పనిచేస్తుందని, తెలంగాణ రైతుల సమస్యను పీయూష్ గోయల్ అర్థం కావడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రైతులకు పీయూష్ గోయల్ క్షమాపణ చెప్పాలని, తెలంగాణ రైతులను అవమానిస్తే మేము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పీయూష్ గోయల్.. సబ్ కా సత్ సబ్ కా వికాస్ లో తెలంగాణ లేదా ? అని ఆయన ప్రశ్నించారు.
మాకు ధమ్కీలు ఇవ్వడం రాదని, ఐటీ, ఈడీ దాడులతో ధమ్కీలు ఇస్తుంది మోడీ సర్కార్ మాత్రమే.. ఇది మీ సంస్కృతి అని ఆయన విమర్శించారు. నూకలు తింటాం…మిమ్మల్ని గద్దె దించుతామన్నారు. ఆనాడు సమైక్య పాలకులు ఎలా మాట్లాడారో…ఇవాళ పీయూష్ గోయల్ అలా మాట్లాడ్తున్నారని, WTO ఒప్పందాలు అంటున్నారు…ఎనిమిది ఏళ్లుగా ఏమి పీకుతున్నావ్..? అని ఆయన ధ్వజమెత్తారు. పీయూష్ బెదిరింపు ధోరణిలో మాట్లాడ్తున్నారని, అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు…కానీ ఇప్పుడు వ్యవసాయం వ్యయము ను రెట్టింపు చేసారన్నారు. రైతులు ఉసురు పోసుకుంటున్నది బీజేఈ సర్కార్ అని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ముందు డీజిల్, పెట్రోల్ ధరలు దించుడు…ఎన్నికల తర్వాత ధరలు పెంచుడు ..ఇది మీ విధానమన్నారు.
Also Read
- BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
- BRS MLC Tata Madhu Arrest: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్..
- Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
- KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్లు!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!