Forum For Good Governance: 395 కేసుల్లో 380 కేసులు కొట్టేసిన ప్రజాప్రతినిధుల కోర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యారని కోర్ట్ కేసులను కొట్టేసింది.
మిగిలిన 14 కేసుల్లో 4 కేసుల్లో శిక్ష.. అలాగే 10 మందికి జరిమానా విధించింది. శిక్ష పడిన వారు హైకోర్ట్ ను ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు. ప్రజా ప్రతినిధులపై కేసుల విషయంలో రాష్ట్రంలో పోలీసులు పనితీరు అద్ధం పడుతుందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కామెంట్ చేసింది. కొట్టి వేసిన కేసులలో ఒక్కదానిలో కూడా పోలీస్ శాఖ పై కోర్టుకు అప్పీలు వేయలేదని విమర్శించింది. ఈ దేశంలో ఉన్నవారికి ఒక చట్టం లేనివారికి ఒక చట్టం అని చెప్పకనే చెబుతోందని వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలపై కేసులు పూర్తయ్యాయి అని అంటే.. తెలంగాణలో శాసనసభ, పార్లమెంట్ సభ్యులంతా సచ్చీలురని.. ఎటువంటి నేర చరిత్ర లేని వారిగా గుర్తింపపడ్డారని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యాఖ్యలు చేసింది.
Also Read
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!