రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యారని కోర్ట్ కేసులను కొట్టేసింది. మిగిలిన 14 కేసుల్లో 4 కేసుల్లో శిక్ష.. అలాగే 10 మందికి జరిమానా విధించింది. శిక్ష పడిన వారు హైకోర్ట్…
తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమావేశం కూడా నిర్వహించారు సీఎం కేసీఆర్.. అయితే, దీనిపై రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి.. హుజురాబాద్లో ఉప ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. రాజకీయంగా లబ్ధిపొందడానికే ఈ పథకం తెచ్చారని ఆరోపిస్తున్నారు.. మరోవైపు.. ఈ వ్యవహారం…