రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యా�
తెలంగాణ సీఎం కేసీఆర్ ‘దళిత బంధు’పై ప్రత్యేకంగా ఫోకప్ పెట్టారు.. పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసి.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే దీనిపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. దళిత మేధావులు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలతో సమ�