రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు అవుతుంటాయి. వీటన్నింటిని ప్రజా ప్రతినిధుల కోర్ట్ విచారణ జరుపుతుంటుంది. అయితే తాజాగా ప్రజా ప్రతినిధుల కేసుల విషయంలో కీలక మలుపు ఎదురైంది. ఏకంగా కోర్ట్ 395 కేసుల్లో 380 కేసులను కొట్టేసింది. ఈ కేసుల్లో సరైన ఆధారాలు చూపడంలో పోలీసులు విఫలం అయ్యారని కోర్ట్ కేసులను కొట్టేసింది. మిగిలిన 14 కేసుల్లో 4 కేసుల్లో శిక్ష.. అలాగే 10 మందికి జరిమానా విధించింది. శిక్ష పడిన వారు హైకోర్ట్…