అవినీతిలో మొదటి స్థానం కేసీఆర్ దే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ… ఉప ఎన్నికలు ఎక్కడ జరిగిన టీఆరెఎస్ అబద్ధపు జీవోలు విడుదల చేస్తున్నారు. ఆ జీవోలు ఎక్కడ అమలు కావు ఆన్లైన్ లో ఉండవు. దేశం లో అవినీతి లో మొదటి స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ గెలిచిన తరువాత ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుండి బయటికి వస్తున్నాడు. ఈటల రాజేందర్ రాజీనామా తో సీఎంఓ అఫీస్ లో ఎస్సీ అధికారులను తీసుకొని జై భీం అంటున్నాడు. కేవలం హుజూరాబాద్ లో ఈటల పై గెలువడనికి దళిత బందు పేరుతో మళ్ళీ మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ అని తెలిపారు. అన్ని జిల్లాల్లో వేల ఎకరాల భూమి ఉంది దళితులకు ఎందుకు ఇవ్వడం లేదు. ఇంటింటి కి పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అన్నారు.
అయితే తెలంగాణ వచ్చిన తరువాత ఎవరయినా ధనికులు అయ్యారంటే అది సీఎం కేసీఆర్ అండ్ మెగా కృష్ణ రెడ్డి మాత్రమే. రాష్ట్రం లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల పీఆర్సీ ప్రైవేట్ టీచర్లకు ఆర్టీసి ఉద్యోగులకు ఓట్ల కోసం మోసం చేసింది కేసీఆర్. హుజూరాబాద్ కు ప్రచారానికి వస్తున్న నాయకుల నియోజక వర్గాల్లో ఎటువంటి అభివృద్ది జరుగలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు ముఖ్యమంత్రి కి బుద్ది చెప్పి కుటుంబ పాలన అంతం చేయడానికి మంచి అవకాశం అని పేర్కొన్నారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
తాజావార్తలు
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!