K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరు.. కేసీఆర్ పై లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
K. Laxman: మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మరని మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుందన్నారు. అన్ని పార్టీల కన్నా ముందుగా దూసుకుపోతుందన్నారు. అభ్యర్థులు ఓటర్లను కలవడంలో ముందున్నారని తెలిపారు. రాజ్ నాథ్ సింగ్ తెలంగాణలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని అన్నారు. ఈ రోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ జీర్ణించుకోలేక.. పత్రికల్లో శీర్షికల కోసం మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నమ్మకం లేకనే రేవంత్ రెడ్డి హై టెన్షన్ లైన్ అవుతా అని అంటున్నారని తెలిపారు. ఎవరు కుట్రలు పన్నుతున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
Read also: Cold Water: వేసవిలో చల్లటి నీటితో స్నానం చేస్తే..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
కేసీఆర్ మీరు మోకాళ్ళ యాత్ర చేసిన తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. మీ దురాగతాలను భరించలేక నే ఒడగొట్టారు… కాంగ్రెస్ లాభ పడ్డాయన్నారు. ప్రతిపక్షంగానే కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో వచ్చిన సీట్లు కూడా రావన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు ఏకం అయిన బీజేపీ నీ ఓడించలేరన్నారు. దేశంలో లేని కాంగ్రెస్ తెలంగాణలో కూడా లేకుండా పోతుందన్నారు. వికసిత తెలంగాణ పేరుతో ఒక సంకల్ప పత్రం త్వరలోనే విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ విపక్ష కూటమిలో చేరుతుందన్నారు.
DK Aruna: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఖబడ్దార్.. రేవంత్ రెడ్డి పై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!