K.A.Paul: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారం.. కే.ఏ.పాల్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K.A.Paul: మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారం పొలిటికల్ హీట్ రాజేస్తుంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ముగ్గరు నిందితుల అరెస్ట్ చేశారు పోలీసులు. మొయినాబాద్ ఫాంహౌస్ లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు కుట్ర పన్నిందని వస్తున్న వార్తలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. బీజేపీకి, టీఆర్ఎస్ కు ఓటు వేయొద్దని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలు బయట పడ్డారని ఆరోపించారు. కాంగ్రెస్ మిత్రులారా మీరు కూడా ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కే.ఏ.పాల్ సంచళన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మోడీ నుంచి, రాష్ట్రాన్ని కేసీఆర్ నుంచి కాపాడుకుందామని, మునుగోడు ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలని కోరారు.
Read also: Elon Musk: ఎలాన్ మస్క్ ఇక ట్విట్టర్ చీఫ్..! ఆఫీసులోకి ఇలా ఎంట్రీ ఇచ్చాడేంటి..
Also Read
- Harish Rao: జూన్ 30, 2025... తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
కొనుగోలు చేసేందుకు మధ్యవర్తుల్లా వ్యవహరించింది రఘునందన్ రావు, కిషన్ రెడ్డి నే అంటూ ఆరోపించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందకోట్లు ఇచ్చి బీజేపీ వాళ్లు కొంటారని నేను ముందే చెప్పానని అన్నారు. మహారాష్ట్రలో చేసిందే చేస్తున్నారని అన్నారు. బీజేపీ మునుగోడు ఓట్లును ఎలా కొంటున్నారో టీఆర్ఎస్ కూడా వేలకోట్లు ఖర్చుపెట్టి కొంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కు ఓటు వేయకండి, బీజేపీకీ ఓటు వేయకండి ఉంగరం గుర్తుకు ఓటు వేయడండి అంటూ కే.ఏ.పాల్ కోరారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ను చిత్తుగా ఓడించాలని అన్నారు. కాంగ్రెస్ మిత్రులారా అందరూ నాకే ఓటువేయాలని కోరుతున్నారు. నిన్న మొయినాబాద్ లో జరిగిన ఘటన కెసిఆర్ డ్రామా చేస్తున్నారని అన్నారు. బీజేపీ పార్టీ ప్రజా ప్రతినిధులను పశువులను కొంటున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఇటువంటి ఘటనలు వెలుగు చూసాయని అన్నారు. అంబేద్కర్, పూలే, కన్షిరామ్ పూర్తిగా ప్రజాశాంతి పార్టీ పనిచేస్తుందని అన్నారు. బీజేపీ , టీఆర్ఎస్ లను ఒడించండని మునుగోడు ప్రజలను కోరారు. బీజేపీ, టీఆర్ఎస్ కులసమ్మెలనాను పెట్టడం బాధాకరమని అన్నారు.
తాజావార్తలు
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
Harish Rao: జూన్ 30, 2025… తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు..
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!