Disha Encounter: దిశ ఎన్ కౌంటర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సంచలన రేపిన దిశ ఎన్ కౌంటర్ పై తాజాగా ఈ రోజు సుప్రీం కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. హైకోర్ట్ కు ఈ కేసును బదిలీ చేసింది. మరోవైపు దిశ ఎన్ కౌంటర్ పై నియమించిన సిర్పూర్కర్ కమిషన్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. దిశ ఎన్ కౌంటర్ పూర్తిగా బూటకమని.. పోలీసులు చట్టబద్ధం నడుచుకోలేదని ఆరోపించింది. ఎన్ కౌంటర్ లో పాలుపంచుకున్న 10 మంది పోలీసులపై హత్యా నేరాన్ని నమోదు చేయాలని సిఫార్సు చేసింది.
తాజాగాా దిశ ఎన్ కౌంటర్ పై స్పందించారు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. తాము ఎన్ కౌంటర్లకు వ్యతిరేఖం అని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ తుపాకులతో నడపొద్దని, చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన అన్నారు. ఎన్ కౌంటర్ చట్ట పాలనను బలహీనం చేస్తుందని అసద్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
మరోవైపు జ్ఞానవాపి మసీదు వ్యవహారంపై మరోసారి స్పందించారు అసదుద్దీన్ ఓవైసీ. స్థానిక జిల్లా కలెక్టర్ పిటిషన్లకు సహకరించారని.. ఇది విచారకరం అని అన్నారు. మతపరమైన ఆచారాలను అనుమతించాలని సుప్రీం కోర్ట్ చెబితే… వాజు అందులో భాగంగానే ఉంటుందని… వాజు కోసం ఉపయోగించే బావిని తెరవాలి, ఏదైతే పౌంటైన్ బయటపడిందో దాన్ని భద్రపరచవచ్చని అసదుద్దీన్ అన్నారు. భవిష్యత్తులో ఇలాాంటి వివాదాలు తలెత్తకకుండా ఉండేందుకు పూజా స్థలాల చట్టం 1991 రూపొందించారని… ఈ చట్టం రాజ్యంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని గతంలో సుప్రీం కోర్ట్ రామమందిర విచారణ సందర్భంగా పేర్కొందని ఆయన అన్నారు. కోర్ట్ తీర్పు ప్రకారం అంతా నడుచుకోవాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
-
Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
-
AP Schools: ఏపీలో మోగనున్న బడిగంట.. రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!