Dharmapuri Arvind: రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడు.. అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు గుప్పించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరవింద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం అసాధ్యమని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 10న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ క్రమంలో సేల్ ముగియకముందే షాపింగ్ చేయండి.. అంటూ రేవంత్ రెడ్డిపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ను మించిన మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ తక్కువేనన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు లేడన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళితే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని త్వరలో వెల్లడిస్తానని అన్నారు. ఈ నెల 7న బీసీ సమ్మేళనం, 11న ఎస్సీ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారని అరవింద్ తెలిపారు. ఆయన కోర్టుల్లో కనిపించడం లేదని… కనిపించడం ప్రారంభిస్తే మరెవరూ కనిపించరని కొందరు నేతలు అంటున్నారు. రేపు మెట్ పల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అరవింద్ తెలిపారు.
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
ఇవాళ జగిత్యాల జిల్లా మెట్పట్టి పట్టణంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆధ్వరంలో బీజేపీ భారీ ర్యాలీ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభకానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అరవింద్ పాల్గొననున్న భారీ ర్యాలీ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాలు చేశారు. అయ్యప్ప ఆలయం వద్ద భారీగా బీజేపీ నేతలు పాల్గొనే అవకావం ఉన్నందున అక్కడి నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. ప్రయాణికులు గమనించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!