Dharmapuri Arvind: రేవంత్ రెడ్డితో పోల్చితే కేసీఆరే మంచోడు.. అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmapuri Arvind: అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పై కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు గుప్పించే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ మంచోడే అంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలుస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అరవింద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావడం అసాధ్యమని, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లేకుంటే హంగ్ వచ్చే అవకాశం ఉందని.. అలా జరిగితే బీజేపీ అధికారంలోకి వస్తుందని ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 10న ముగియనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ క్రమంలో సేల్ ముగియకముందే షాపింగ్ చేయండి.. అంటూ రేవంత్ రెడ్డిపై అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ను మించిన మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డితో పోలిస్తే కేసీఆర్ తక్కువేనన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు లేడన్నారు. రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళితే మేడిగడ్డలో పిల్లర్లు మునిగిపోతాయని ఆయన వాపోయారు. రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని త్వరలో వెల్లడిస్తానని అన్నారు. ఈ నెల 7న బీసీ సమ్మేళనం, 11న ఎస్సీ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తున్నారని అరవింద్ తెలిపారు. ఆయన కోర్టుల్లో కనిపించడం లేదని… కనిపించడం ప్రారంభిస్తే మరెవరూ కనిపించరని కొందరు నేతలు అంటున్నారు. రేపు మెట్ పల్లిలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అరవింద్ తెలిపారు.
Also Read
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
- Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
- Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
- CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
ఇవాళ జగిత్యాల జిల్లా మెట్పట్టి పట్టణంలో కోరుట్ల బీజేపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ఆధ్వరంలో బీజేపీ భారీ ర్యాలీ సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభకానుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ధర్మపురి అరవింద్ పాల్గొననున్న భారీ ర్యాలీ సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాలు చేశారు. అయ్యప్ప ఆలయం వద్ద భారీగా బీజేపీ నేతలు పాల్గొనే అవకావం ఉన్నందున అక్కడి నుంచి వెళ్లే వాహనాలను దారిమళ్లించారు. ప్రయాణికులు గమనించి, పోలీసులకు సహకరించాలని సూచించారు.
Virat Kohli Century: నాకు 365 రోజులు పట్టింది కానీ.. విరాట్ కోహ్లీ సెంచరీపై స్పందించిన సచిన్!
తాజావార్తలు
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
-
రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
-
Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!