DCP Srinivas: మహేశ్వరం డీసీపీ.. ఏసీపీ కార్యాలయం ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DCP Srinivas started ACP office: మహేశ్వరం నూతన డీసీపీ, ఏసీపీ కార్యాలయాలను డీసీపీ చింతమనేని శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో స్థానికుల సౌకర్యార్థం రాచకొండ కమిషనరేట్ పరిధి మహేశ్వరం డీసీసీ, ఏసీపీ కార్యాలయాలను తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగిందని డీసీసీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ప్రజలందరికీ మా కార్యాలయం అందుబాటులో ఉంటుందని అందరు వినియోగించుకోవాలని సూచించారు. మహేశ్వరం జోన్ లోని ప్రజలందరు ఏలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తమను సంప్రదించాలని అన్నారు. ఇప్పుడు ప్రారంభించిన కార్యాలయాలు అద్దెకు తీసుకున్నామని త్వరలో పూర్తి స్థాయి భవనాలను ప్రభుత్వ చొరవతో ప్రారంభిస్తామని తెలిపారు.
Read also: Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్తోపాటు మరింత మంది
Also Read
జనవరి 31. 2023న మహేశ్వరం డీసీపీ కార్యాలయానికి డీసీపీగా చింతమనేని శ్రీనివాస్ను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎల్బీనగర్ డీసీపీ కార్యాలయ పరిధిలో మహేశ్వరం, కందుకూరు పోలీసుస్టేషన్లతో పాటు పహడీషరీఫ్, బాలాపూర్ పోలీసుస్టేషన్లను కలుపుతూ నూతనంగా మహేశ్వరం డీసీపీగా కార్యాలయంగా మార్చడంతో.. డీసీపీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు.
Sridevi: ముగ్గురు చెల్లెళ్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!