Crematorium for animals: జంతువులకు దహన వాటిన.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crematorium for animals: జంతు ప్రేమికులు శుభవార్త తెలిపింది. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మహానగరంలో ఇక దహతే వాటికి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెంపుడు, ఇతర జంతువులు మరణిస్తే రోడ్డ నాలాలు, చెరువుల్లో చేస్తున్నారు వ్యాపించినంతోపాటు ఒక్కోసారి ప్రజారోగ్యంపై కూపే ప్రమాదం ఉంటోంది. కొందరు తమ పెంపుడు జంతువులకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించే సెల్స్ ధరిపోతే అనావలా పడిసేందుకు కొందరికి దర చడం లేదు. ఇలాంటి వారితోపాటు జంతువుల కోసం పనిచేసే సంస్థలు దహన వాటిక ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. ఎట్టకేలకు వారికోరిక నేరవేరనుంది. జంతు దహనవాటిక అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
Read also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
Also Read
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Shah Ghouse: గుట్కా బిర్యానీ..! బయటపడ్డ టాప్ రెస్టారెంట్ బండారం.. హైదరాబాద్లో అసలేం తినలేమా?
మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తులు నేపధ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయి సతోపాటు యంత్రాల ఏర్పాటుకు రూ.కోటి. నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న పీపుల్ ఫర్ సీపీ సంస్థకు అప్పగించాడు. పెంపుడు దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత గు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయి లేదని ఓ అధికారి చెప్పారి. పర్యావరణహితంగా దహన వాటిక ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎల్పిజీతో పనిచేసి బెహన వాటిక నుంచి ఎలాంటి పొగరారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని అధికారి పేర్కొన్నారు. గంటల 50 కిలోల మేర దహనం చేసి సాక్ష్యం ఇడి యంత్రానికి ఉంటుంది. వీధి దర్భలు ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.
YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్కు మళ్లీ నిరాశ.. టీమిండియాలోకి ఇద్దరు కొత్త ప్లేయర్స్ ఎంట్రీ..
-
Cancer: వంశంలో ఎవరికైనా క్యాన్సర్ చరిత్ర ఉంటే.. తర్వాత తరం వారికి వస్తుందా..? నివారణ ఇలా..
-
Yogi Adityanath: మొహర్రంలో కత్తులతో అల్లర్లు చేసే రోజులు పోయాయి.
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!