Crematorium for animals: జంతువులకు దహన వాటిన.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crematorium for animals: జంతు ప్రేమికులు శుభవార్త తెలిపింది. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మహానగరంలో ఇక దహతే వాటికి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెంపుడు, ఇతర జంతువులు మరణిస్తే రోడ్డ నాలాలు, చెరువుల్లో చేస్తున్నారు వ్యాపించినంతోపాటు ఒక్కోసారి ప్రజారోగ్యంపై కూపే ప్రమాదం ఉంటోంది. కొందరు తమ పెంపుడు జంతువులకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించే సెల్స్ ధరిపోతే అనావలా పడిసేందుకు కొందరికి దర చడం లేదు. ఇలాంటి వారితోపాటు జంతువుల కోసం పనిచేసే సంస్థలు దహన వాటిక ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. ఎట్టకేలకు వారికోరిక నేరవేరనుంది. జంతు దహనవాటిక అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
Read also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తులు నేపధ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయి సతోపాటు యంత్రాల ఏర్పాటుకు రూ.కోటి. నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న పీపుల్ ఫర్ సీపీ సంస్థకు అప్పగించాడు. పెంపుడు దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత గు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయి లేదని ఓ అధికారి చెప్పారి. పర్యావరణహితంగా దహన వాటిక ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎల్పిజీతో పనిచేసి బెహన వాటిక నుంచి ఎలాంటి పొగరారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని అధికారి పేర్కొన్నారు. గంటల 50 కిలోల మేర దహనం చేసి సాక్ష్యం ఇడి యంత్రానికి ఉంటుంది. వీధి దర్భలు ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.
YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
తాజావార్తలు
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!