Crematorium for animals: జంతువులకు దహన వాటిన.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crematorium for animals: జంతు ప్రేమికులు శుభవార్త తెలిపింది. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మహానగరంలో ఇక దహతే వాటికి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెంపుడు, ఇతర జంతువులు మరణిస్తే రోడ్డ నాలాలు, చెరువుల్లో చేస్తున్నారు వ్యాపించినంతోపాటు ఒక్కోసారి ప్రజారోగ్యంపై కూపే ప్రమాదం ఉంటోంది. కొందరు తమ పెంపుడు జంతువులకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించే సెల్స్ ధరిపోతే అనావలా పడిసేందుకు కొందరికి దర చడం లేదు. ఇలాంటి వారితోపాటు జంతువుల కోసం పనిచేసే సంస్థలు దహన వాటిక ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. ఎట్టకేలకు వారికోరిక నేరవేరనుంది. జంతు దహనవాటిక అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
Read also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తులు నేపధ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయి సతోపాటు యంత్రాల ఏర్పాటుకు రూ.కోటి. నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న పీపుల్ ఫర్ సీపీ సంస్థకు అప్పగించాడు. పెంపుడు దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత గు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయి లేదని ఓ అధికారి చెప్పారి. పర్యావరణహితంగా దహన వాటిక ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎల్పిజీతో పనిచేసి బెహన వాటిక నుంచి ఎలాంటి పొగరారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని అధికారి పేర్కొన్నారు. గంటల 50 కిలోల మేర దహనం చేసి సాక్ష్యం ఇడి యంత్రానికి ఉంటుంది. వీధి దర్భలు ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.
YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!