Crematorium for animals: జంతువులకు దహన వాటిన.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crematorium for animals: జంతు ప్రేమికులు శుభవార్త తెలిపింది. అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మహానగరంలో ఇక దహతే వాటికి త్వరలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పెంపుడు, ఇతర జంతువులు మరణిస్తే రోడ్డ నాలాలు, చెరువుల్లో చేస్తున్నారు వ్యాపించినంతోపాటు ఒక్కోసారి ప్రజారోగ్యంపై కూపే ప్రమాదం ఉంటోంది. కొందరు తమ పెంపుడు జంతువులకు దహన సంస్కారాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించే సెల్స్ ధరిపోతే అనావలా పడిసేందుకు కొందరికి దర చడం లేదు. ఇలాంటి వారితోపాటు జంతువుల కోసం పనిచేసే సంస్థలు దహన వాటిక ఏర్పాటు చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీంతో.. ఎట్టకేలకు వారికోరిక నేరవేరనుంది. జంతు దహనవాటిక అతి త్వరలో అందుబాటులోకి రానుంది.
Read also: MonKey In Jail: కోతికి జీవిత ఖైదు.. ఐదేళ్ల శిక్ష పూర్తి.. అసలు అది చేసిన తప్పేంటంటే
Also Read
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది. జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తులు నేపధ్యంలో వాటికోసం ప్రత్యేక దహన వాటిక ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందుకోసం స్థలం కేటాయి సతోపాటు యంత్రాల ఏర్పాటుకు రూ.కోటి. నిధులు వెచ్చించారు. నిర్వహణ బాధ్యతలు కేంద్ర జంతు సంక్షేమ బోర్డు గుర్తింపు ఉన్న పీపుల్ ఫర్ సీపీ సంస్థకు అప్పగించాడు. పెంపుడు దహన సంస్కారాలు నిర్వహించినప్పుడు సంబంధిత వ్యక్తుల నుంచి నిర్ణీత గు చేస్తారు. ఏ జంతువుకు ఎంత రుసుము తీసుకోవాలన్నది ఇంకా నిర్ణయి లేదని ఓ అధికారి చెప్పారి. పర్యావరణహితంగా దహన వాటిక ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎల్పిజీతో పనిచేసి బెహన వాటిక నుంచి ఎలాంటి పొగరారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం దహన వాటిక నిర్మించామని అధికారి పేర్కొన్నారు. గంటల 50 కిలోల మేర దహనం చేసి సాక్ష్యం ఇడి యంత్రానికి ఉంటుంది. వీధి దర్భలు ఇతర జంతువులనూ ఇక్కడ దహనం చేయనున్నారు.
YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?
తాజావార్తలు
-
AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
-
Viral Look: ఈయన ఆయన నేనా? గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో! ‘భాయ్జాన్’కు ఏమైంది?
-
Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!