CP CV Anand : ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచరులే చనిపోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాదచారుల కోసం పెలికాన్ సిగ్నళ్లను హైదరాబాద్ పోలీసులు బుధవారం అందుబాటులోకి తెచ్చారు. నగరంలోని వేర్వేరు రోడ్లపై అమర్చారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన పెలికాన్ సిగ్నల్ను హైదరాబాద్ కమిషనర్ సీ.వీ.ఆనంద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు పూర్తిస్థాయిలో ప్రజలు వినియోగించడం లేదన్నారు. ట్రాఫిక్ లో రోడ్ దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ చాలా ఉపయోగపడుతాయని, అందుకే.. హైదరాబాద్ లో 30 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి పెలికాన్ సిగ్నల్ వద్ద వాలెంటీర్స్ ఉంటారని, ప్రతి ఏడాది రోడ్ ప్రమాదాల్లో 45 శాతానికి పైగా పాదాచరులే చనిపోతున్నారన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది పాధాచరులు చనిపోయారని ఆయన వెల్లడించారు. రోడ్ దాటుతున్న సమయాల్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే పెలికాన్ సిగ్నల్ ద్వారా రోడ్ ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
Also Read : Pawan Kalyan: పాపం పసివాడు, నోట్లో వేలు పెడితే కొరకలేడు.. జగన్ పై పవన్ సెటైర్
Also Read
- Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
మహిళల భద్రత గురించి సేఫ్ సిటీ ప్రాజెక్టు లో ఎన్నో తీసుకోని వచ్చామని, పాదాచరుల కోసం పెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుందని, మూడు కమిషనరేట్ పరిధిలో ఇలాంటివి సిగ్నల్ సిస్టమ్ లు ఉన్నాయన్నారు సీపీ ఆనంద్. ఈ పెలికన్ సిగ్నలింగ్ సిస్టమ్స్ దగ్గర ట్రైన్ అయిన వారిని ఉంచుతున్నామని, కొన్ని దేశాల్లో ఇలాంటి సిస్టమ్ ఆటోమేటిక్ గా వుంటుందన్నారు. కానీ.. ఇక్కడ ట్రాఫిక్ పై అంత అవగాహన లేదూ… అందుకే ప్రతి సిగ్నలింగ్ సిస్టమ్ వద్ద ట్రైన్ అయిన వారు ఆపరేట్ చేస్తూ ఉంటారన్నారు. పాదచారుల కోసం నగరంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి… ఫుట్ ఓవర్ బ్రిడ్జి లునున్నయి..కానీ వాటిని ఎవరూ వాడట్లేదన్నారు. ఎక్కడ పాదచారుల కోసం ఫుట్ పాత్ లు ఉండట్లేదు.. 500 గజాలు లేకుండ అంత షాప్ లతో , టాయ్లెట్ లతో ఉండిపోతుందన్నారు. ప్రభుత్వం ఎన్నో చేస్తుంది… ట్రాఫిక్ వాళ్ళని ఆదుకుంటుందని, నగర ప్రజలకు అవగాహన అవసరమన్నారు. ఈ సిగ్నల్ వ్యవస్థ పాదాచరులు ఎక్కువ ఉన్న చోట ఏర్పాటు చేస్తున్నామని, ఇవాళ ట్రాఫిక్ పోలీస్ ల కోసం బ్యాగ్ కిట్, బాడీ ఓన్ కెమెరా లు కిట్స్ అందించామని ఆయన తెలిపారు. ఎండ లో ఉంటూ ఎంతో చేస్తున్న వీరికి ప్రభుత్వం 30 శాతం ఎక్కువ జీతాలు ఇస్తుందని, బాడీ ఓన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ వయోలెటర్స్ బిహేవియర్ అన్ని తెలుస్తాయన్నారు.
Also Read : “NIPPO” తన స్వర్ణోత్సవ వేడుక వేదికగా సరికొత్త “Brand logo” ఆవిష్కరణ
తాజావార్తలు
-
NEET UG 2026 Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్ ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ మే 27..
-
Supreme Court: అంత భావోద్వేంగా తీసుకోవద్దు? కాక్రోచ్ జనతా పార్టీ పిటిషన్లపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
-
Telangana Heatwave : తెలంగాణను వణికిస్తున్న భానుడు.. మరో మూడు రోజులు ఇంతే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసక బ్యాటింగ్.. 25 బంతుల్లోనే సెంచరీ.. వీడియో వైరల్!
-
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!