CP Anand : నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నాం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్లో రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అన్ని శాఖల అధికారులు, హై లెవెల్ కమిటీ అంత కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని, బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాం.. ఇదొక్కటి కాదు చిన్న చిన్నవి నిమజ్జనానికి వెళ్లేలా జోనల్ కమిషనర్ లు అన్ని పరిశీలిస్తున్నారమన్నారు. GHMC, కలెక్టర్ రోడ్డు రిపైర్స్, రోడ్డుగా అడ్డంగా ఉన్న చెట్లు , వైర్లు తొలిగించారని, నిమజ్జనాల కోసం మండప నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.. పెండింగ్ పనులు అన్ని ఇవ్వల పూర్తవుతాయన్నారు సీపీ ఆనంద్.
K.K. Mahender Reddy : ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తాం
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
అంతేకాకుండా..’నిమజ్జనం రోజు 25వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారు.. 15వేలు సిటీ పోలీసులు,10వేల మంది డిజిపి,జిల్లాలనుండి పోలీసులు వస్తున్నారు.. హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రైకమిషనరేట్ పరిధిలోని విగ్రహాలు ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా చూస్తున్నాం.. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేసాం.. రోజురోజుకు నిమజ్జనాల రద్దీ పెరుగుతుంది.. రద్దీకి అనుగుణంగా క్రెయిన్, వెహికిల్స్ ఏర్పాటు చేసాం…. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం 1.30లోపు అవుతుంది.. ఉదయం 6న్నార గంటలకే పూజలు అన్ని పూర్తి చేసుకొని తరలిస్తాం అన్నారు…. మండప నిర్వాహకులు రాత్రి అన్ని పూర్తిచేసుకుని ఉదయాన్నే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం కోసం తరలిస్తారు.. 70 అడుగుల విగ్రహము 6న్నార గంటలకు క్రెయిన్ పైకి తరలించనున్నారు.. పోలీసులు, ghmc, రెవిన్యూ అధికారులు సమన్వయంతో కష్టపడి ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం త్వరగా అయ్యేలా చేస్తారు.. పబ్లిక్ గార్డెన్ లో ప్రభుత్వం పరంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సీఎం నేతృత్వంలో జరగనుంది.. బిజెపి ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో జరగనుంది.. సౌత్ జోన్ లో MIM ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ ఉండనుంది.. కార్యక్రమలు, ర్యాలీలు, నిమజ్జనాల కోసం బందోబస్తు ఏర్పాటు చేసాం..ప్రశాంతంగా ముగుస్తాయని భావిస్తున్నాం..’ అని సీపీ ఆనంద్ తెలిపారు.
Duleep Trophy: సన్ గ్లాసెస్ ధరించి బ్యాటింగ్.. ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
తాజావార్తలు
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!