K.K. Mahender Reddy : ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల పట్టణం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా నేతన్నలు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో నేత కార్మికులకు పెట్టిన బకాయిలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు. 8 కోట్ల మీటర్ల బట్టతో చీరెలు ప్రభుత్వం నుండి ఆర్డర్ నేతన్నలు ఇస్తున్నామని, నేత కార్మికులకు భవిష్యత్లో hiit ద్వారా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేత కార్మికులు సిరిసిల్లలో అనేక ఆత్భుతాలు చేస్తున్నారని, ఆధునిక యంత్రాలు తీసుకొచ్చి నేత కార్మికులకు పని కల్పిస్తామని ఆయన వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ పద్మశాలలకు లబ్ధి చేకూరింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనతనే అని, గత ప్రభుత్వంలో నేత కార్మికులకు అంత్యోదయ కార్డులు తొలగించిందన్నారు కేకే మహేందర్ రెడ్డి.గత ప్రభుత్వ కుటిల నీతి తో నేత కార్మికుల కరెంటు సబ్సిడీ తీసివేసిందని, సిరిసిల్లలో యారాన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Mamata Banerjee: ‘‘రాత్రులు నిద్ర పోలేదు’’.. నిరసన తెలుపుతున్న వైద్యుల వద్దకే సీఎం మమతా బెనర్జీ..
Also Read
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
- Astrology: జూలై 1 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
అంతేకాకుండా..’బ్యాంకుకు లింకేజి చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం gst వేసి నేత కార్మికుల నడ్డి విరిచిచింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరెలు డిస్టి బొమ్మలకు కట్టినారు. మేము నాణ్యమైన సంవత్సరానికి రెండు చీరెలు ఇస్తాం. జీవో 1 తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలో చేస్తున్న మహిళలకు సంబంధించి బట్టను నేత కార్మికులకు ఆర్డర్ ఇస్తున్నాం. డిల్లీలో మకాం వేసి బావ బమ్మర్ధులు కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నం లేదు. కవితకు బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోషిగా కోర్టు నిర్ధారించలేదు. అరెకపూడి గాంధీ ఇప్పటికీ టీఆర్ఎస్ లో ఉన్నాడు. గాంధీకి pac పదవి ఇస్తే ఆ నాయకులు జిర్ణించుకుంటలేదు. టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ లో చేరిన వాళ్ళు చిన్న పిల్లలు కాదు. టీఆర్ఎస్ పార్టీ దోచుకున్న సొమ్ము వరద బాధితులకు ఇవ్వాలి. హైడ్రా రాగానే మొదటగా కోర్టు కి ముందుగా వెళ్ళింది కేటీఆర్ బినామీ.’ అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు.
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..
-
AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
-
Vaibhav Sooryavanshi: నెట్స్లో బుడ్డోడి విశ్వరూపం.. వండర్ కిడ్ను చూసి వణుకుతున్న ఇంగ్లాండ్ జట్టు!
-
Oh Sukumari: షాక్ ఇచ్చే ప్రేమకథతో వస్తున్న ‘ఓ సుకుమారి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
VB-G RAM G: వీబీ-జీరామ్ జీ పథకం నేటి నుంచి అమల్లోకి.. రోజువారీ కనీస వేతనం రూ.300
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!