Revanth Reddy: రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అందుకే… రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ, నాణ్యతను పరిశీలించి అధికారులు కొనుగోలు చేసి తూకం వేస్తున్నారు.
Read also: Prabhas: ఊహించని రేంజ్లో సలార్.. హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్
Also Read
అయితే మిల్లర్లు ధాన్యాన్ని దించడం లేదని రైతులు వాపోతున్నట్లు సమాచారం. కొందరు మిల్లర్లు ధాన్యం నాణ్యత లేదని, మరికొందరు ధర పేరుతో క్వింటాల్కు 3 కిలోలు తగ్గిస్తామంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారి షరతులకు అంగీకరిస్తేనే వాహనాల నుంచి కలప బస్తాలను దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల లారీల యజమానులు రైతుల నుంచి అదనపు అద్దె కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Fridge Cleaning Tips: ఫ్రిడ్జ్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? ఎప్పుడూ ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి..
-
UP: టోల్ బూత్ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!