CM KCR : చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నేడు మహబూబ్నగర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో వలసలు ఆత్మహత్యలు, ఆకటి చావులతో పాలమూరులో భయంకరమైన పరిస్థితులు ఉండేవని, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లు నిర్మించుకున్నామన్నారు. ఆ ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయని, ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. అంతేకాకుండా ‘మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేసుకున్నాం. ఈ రోజు పాలమూరు అంటే కరువు జిల్లా కాదు పచ్చటి జిల్లా. మన నీటి వాటా తేల్చడం లేదు. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చని పంటలు పండే రోజు రాబోతోంది. మహబూబ్నగర్కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి.
Also Read : Lionel Messi: చరిత్ర సృష్టించిన మెస్సీ.. ఆ రెండు రికార్డులు బద్దలు
మంచినీరు, కరెంట్ కొరత తీరింది. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇవాళ రైతు ఏ కారణంలో చనిపోయిన వెంటనే రూ.5లక్షలు ఇస్తున్నాం. తెలంగాణ రాకముందు పాలమూరులో మెడికల్ కాలేజీ వస్తుందని ఎవరైనా ఊహించారా.. జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఇదీ మనం సాధించిన ప్రగతి. డైలాగులు, ఉత్తమాటలతో అభివృద్ధి కాదు. మనతో సమానంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ 3 లక్షల కోట్లు నష్టపోయింది. రాష్ట్రానికి వచ్చి మోడీ డంబాచారాలు చెబుతున్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. కాళ్లలో కట్టెలు పెడతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
- CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
- CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
తాజావార్తలు
-
Bajaj Chetak Sales Surge 307 Percent: రూ.35 ఛార్జింగ్తో 153 కిలో మీటర్లు..! ఏకంగా 307 శాతం పెరిగిన అమ్మకాలు
-
CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
-
Story Board: ఎల్నినో సూపర్ ఎల్నినోగా విరుచుకుపడుతోందా..?
-
ChatGPT for Teens: టీనేజర్లకు చాట్జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
-
CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!