Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
- కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ..
- ఒకేసారి కరీంనగర్ సందర్శించి జాడ లేకుండా పోయారు..
- సంక్షేమ పథకాలు- వాగ్దానాలు మొదలు పెట్టడం లేదు..
- ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Challa Harishankar: కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తంకుమార్ రెడ్డి ఒకేసారి కరీంనగర్ సందర్శించి పూలదండలు బొకేలు వేసుకొని జాడ లేకుండా పోయారంటూ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలను మొదలు పెట్టడం లేదన్నారు. రాబోయే వర్షాకాల సీజన్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు తాగునీరు రోజువారి వస్తుండే తాగునీరు ఒకరోజు తప్పి ఒకరోజు వస్తున్న ఇన్చార్జి మంత్రి ఇన్చార్జి చర్యలు లేవని తెలిపారు. కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెంటనే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.
Read also: NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఏకంగా అన్ని దేశాలలో జరగనుందా..?
Also Read
- Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ గడ్డను ముద్దాడిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రధాని మోడీకి దగ్గరగా ఉంటారు.. కరీంనగర్ కు నిధులు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ విచ్చేసి దేవాలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులను తీసుకురావాలని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 18 లక్షల ఓటర్లకు 1% చొప్పున 18 వేల యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో కేంద్రం నుంచి పెండింగ్ ఉన్న నిధులను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఇవన్నీ పనులు చేసి కరీంనగర్ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటే బాగుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి డిమాండ్ చేశారు.
Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!