Challa Harishankar: జాడ ఎక్కడ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చల్లా హరిశంకర్ కీలక వ్యాఖ్యలు
- కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ..
- ఒకేసారి కరీంనగర్ సందర్శించి జాడ లేకుండా పోయారు..
- సంక్షేమ పథకాలు- వాగ్దానాలు మొదలు పెట్టడం లేదు..
- ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Challa Harishankar: కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి జాడ ఎక్కడ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి బాధ్యతలు చేపట్టిన ఉత్తంకుమార్ రెడ్డి ఒకేసారి కరీంనగర్ సందర్శించి పూలదండలు బొకేలు వేసుకొని జాడ లేకుండా పోయారంటూ ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాలను మొదలు పెట్టడం లేదన్నారు. రాబోయే వర్షాకాల సీజన్లో వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్న ఇన్చార్జి మంత్రిగా సమీక్ష సమావేశాలు లేవన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు తాగునీరు రోజువారి వస్తుండే తాగునీరు ఒకరోజు తప్పి ఒకరోజు వస్తున్న ఇన్చార్జి మంత్రి ఇన్చార్జి చర్యలు లేవని తెలిపారు. కరీంనగర్ ఇన్చార్జి మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి వెంటనే జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.
Read also: NTR 31 : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ఏకంగా అన్ని దేశాలలో జరగనుందా..?
Also Read
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
కరీంనగర్ ఎంపీగా గెలుపొందిన మంత్రిగా బాధ్యతలు చేపట్టి కరీంనగర్ గడ్డను ముద్దాడిన బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, ప్రధాని మోడీకి దగ్గరగా ఉంటారు.. కరీంనగర్ కు నిధులు వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ విచ్చేసి దేవాలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ దేవాలయాల అభివృద్ధి కొరకు నిధులను తీసుకురావాలని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 18 లక్షల ఓటర్లకు 1% చొప్పున 18 వేల యువతకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో కేంద్రం నుంచి పెండింగ్ ఉన్న నిధులను మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలకు ఇవన్నీ పనులు చేసి కరీంనగర్ను అభివృద్ధి చేశానని చెప్పుకుంటే బాగుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కి డిమాండ్ చేశారు.
Education Minister: నీట్ పరీక్షను ఎందుకు రద్దు చేయలేదంటే..?
తాజావార్తలు
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
-
Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!