Bhatti Vikramakra : తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం
- రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణకు నష్టం
- కృష్ణ, గోదావరి ప్రాజెక్ట్లపై పది సంవత్సరాల నిర్లక్ష్యం
- కాంగ్రెస్ ప్రాజెక్ట్లను వదిలేసిన కేసీఆర్ ప్రభుత్వం
- కాళేశ్వరం ఫలితం లేకుండా కుంగిపోయిందని భట్టి విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramakra : ఖమ్మం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించిన రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని, శైలంపైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమన్నారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది నీటి ప్రాజెక్ట్ ల కోసమే అని, దురదృష్టం పదేళ్ల పాటు కృష్ణ, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్ట్ లు కట్టలేదన్నారు. గోదావరి నుంచి పూర్తి గా దిగువకు నీళ్లు వదులుతారని, కృష్ణ మీద పైన ఆంధ్రా వాళ్ళు నీళ్లు తీసుకుంటారన్నారు భట్టి విక్రమార్క.
Srushti Test Tube Baby Centre: సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
కృష్ణ మీద కట్టిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ చేసిన నిర్మాణాలే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు కొన్ని పూర్తిచేయలేదని, రోజుకు 13 TMC ల నీరు శ్రీశైలం పైన తీసుకునే విధంగా ప్లాన్ చేశారని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపలేక పోయిందని, దీనిని ముందే హెచ్చరించి పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చానన్నారు. ఆరోజులలో మమ్ములను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు.
సాగర్ నుంచి ఒక్క టీఎంసీ వస్తుండగా మనం మంచి పంటలు పండిస్తున్నామని, 13 రెట్లు టీఎంసీల నీటిని తీసుకుని విధంగా ఏపీ ప్లాన్ చేస్తుందని, దీనివల్ల శ్రీశైలం ఖాళీ వెంటనే అవుతుందన్నారు. శ్రీశైలం నిండక పోతే మన ప్రాజెక్టులకు చాలా కష్టమని, చివరకు హైదరాబాద్ కు కూడా మంచి నీళ్లు కూడా కష్టమన్నారు భట్టి విక్రమార్క. గోదావరి పై ప్రాజెక్ట్ లు పూర్తి అయితే 25 లక్షల ఎకరాలు సాగు అయ్యేవని, కేసీఆర్ కాంగ్రెస్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ లు వదిలేశాడన్నారు. కాళేశ్వరం ఒక్క ప్రాజెక్ట్ కట్టిన ఒక్క ఎక్కరం కూడా నీళ్లు ఇవ్వలేకపోయినా కేసీఆర్, ఆ కాళేశ్వరం కుంగిపోయిందని మండిపడ్డారు.
POCSO Case : పోక్సో కేసులో తెలుగు కొరియోగ్రాఫర్ అరెస్ట్ – పరిశ్రమలో కలకలం
తాజావార్తలు
-
Zodiac Signs : రేపు ఈ 5 రాశుల వారికి ధనయోగం.. సౌభాగ్య, ఆయుష్మాన్ యోగాల అద్భుత కలయిక
-
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్పాట్..
-
Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!