BRS : భద్రాద్రి కొత్తగూడెంలో రెండుగా చీలిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీకి సంబంధించిన అధికార పార్టీలో కౌన్సిలర్ లు రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పదవి నుంచి కాపు సీత మహాలక్ష్మినీ దించేయాలని ఒక వర్గం చైర్మన్ పదవిని కాపాడుకోవడం కోసం ఒక వర్గం రెండు వర్గాలు తీర్థయాత్రలకు బయలుదేరారు. తీర్థయాత్రలకు వెళ్లిన చోట కౌన్సిలర్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏకంగా మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి తమ కౌన్సిలర్లతో కలిసి డ్యాన్సులు చేస్తున్న దృశ్యాలు ఎన్టీవీ కి అందినవి. కొత్తగూడెం మున్సిపాలిటీ ఎన్నికైన దగ్గర నుంచి విభేదాల నడుమనే కొనసాగుతుంది. చైర్ పర్సన్ కాపు సీత మహాలక్ష్మికి వ్యతిరేకంగా ప్రత్యర్థులు మొదటి నుంచి పోరాటం సాగిస్తూనే ఉన్నాయి. కాపు మహాలక్ష్మి పదవి నుంచి తొలగించటం కోసం నిరంతర ప్రయత్నాలు సాగాయి. కౌన్సిల్ ఎన్నికై మూడు సంవత్సరాలు అయిన నేపథ్యంలో కాపు సీతా మహాలక్ష్మినీ తొలగించటం కోసం ఒక వర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : Thatikonda Rajaiah : అభివృద్ధి పథకాలు కేసీఆర్ అందిస్తూ ఉంటే, నేను మీకు పంచి పెడుతున్న
ఇందులో భాగంగానే కాపు వర్గం కు చెందిన కౌన్సిలర్లు తీర్థయాత్రకు వెళ్లారు. అయితే కాపు మహా కాపు సీతామాలక్ష్మి తొలగించడానికి ఒక వర్గం ప్రయత్నం చేస్తుండగా తనని తాను చైర్పర్సన్ పదవి నుంచి కాపాడుకునేది కోసం సీతామహాలక్ష్మి వర్గం కూడా తీర్థయాత్రలకు వెళ్లింది. తీర్థయాత్రలో కాపు సీత మహాలక్ష్మి వేస్తున్న డాన్సులు ఇప్పుడు మనం చూడవచ్చు. గూడెం మున్సిపాలిటీ లో 36 వార్డులు వున్నాయి. తమ వర్గాన్ని రక్షించుకునేది కోసం ప్రయత్నాలు కొనసాగిస్తుంది. నిన్న మొన్నటివరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర తో కాపు సీతామాలక్ష్మికి విభేదాలు ఉండేవి. అయితే గత కొంతకాలంగా ఈ విభేదాలు సమస్య పోయాయి .వనమా వెంకటేశ్వరరావు సీతామహాలక్ష్మికి మద్దతు ఇస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రత్యర్థి శిబిరం బలంగా తయారవుతుంది.
Also Read
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
ఇది ఇలా ఉంటే ఒకవైపు సీతామహాలక్ష్మి వర్గం తీర్థయాత్రలకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ గా ఉండగా మరోవైపున ఆమె ప్రత్యర్థులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన టెండర్ల వ్యవహారంలో విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ వద్ద సీతా మహాలక్ష్మి ప్రత్యర్థులు తమ నిరసనగలం విప్పి ధర్నా నిర్వహించారు దీంతో కొత్తగూడెం మున్సిపాలిటీ అధికార పార్టీ వ్యవహారం అంతా ఇప్పుడు రోడ్డున పడింది.
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
Hair Care Tips: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇది నిజమా లేక అపోహా?
-
iQOO 16: ఐకూ 16 వచ్చేస్తోంది.. 8,500mAh భారీ బ్యాటరీ, Snapdragon ఫ్లాగ్షిప్ చిప్తో అదిరే ఫీచర్లు!
-
Gautam Gambhir: టీ20 వరల్డ్కప్ గెలిపించాడు.. కొత్త టార్గెట్ అదే..!
-
Lenin 3 days collection : లెక్క మారింది.. అఖిల్ 2.O మాస్ బ్యాటింగ్
ట్రెండింగ్
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?