Telangana Vehicle Price Hike: కొత్త వాహనాలు కొనే వారికి బిగ్ షాక్.. తెలంగాణలో భారీగా పెరగనున్న ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Vehicle Price Hike: కొత్తగా వాహనం తీసుకునే వాళ్లకు బిగ్ షాక్ వచ్చేసింది. తెలంగాణలో వాహనాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1వ తేదీ నుంచి కొత్త వాహనాలపై రహదారి భద్రత పన్ను పేరిట రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వసూలు చేసేందుకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్లు, ప్రయాణికులను తీసుకెళ్లే ఆటోలు, ఇతర నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలపై రూ.2,000 నుంచి రూ.10,000 చెల్లించాలని, రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read
- Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
- CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
- HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
- CM Revanth Reddy: శాసనసభలో చర్చిద్దామా..? బీఆర్ఎస్కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన సీఎం రేవంత్..
ఇదిలా ఉండగా.. కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్ను గతేడాది ఆగస్టులో రవాణాశాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టరై కొంతకాలం తర్వాత తెలంగాణకు మార్చుకునే పాత వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా వాటి విలువను బట్టి 1-6 శాతం వరకు పెంచింది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్ 53, 54 జీఓలను గతేడాది ఆగస్టు 13న జారీ చేశారు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. దీని ప్రకారం ద్విచక్ర వాహనాల శ్లాబులు రెండు నుంచి నాలుగుకు… కార్లు, జీపుల శ్లాబులు నాలుగు నుంచి ఐదుకు పెరిగాయి. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులు సైతం భారీగా పెరిగాయి. తాజాగా మరోసారి భద్రత పన్ను పేరిట వసూళ్లు చేపట్టడంతో సామాన్య ప్రజలపై భారం పడనుంది.
READ MORE:Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
తాజావార్తలు
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!