Bandi Sanjay: దళితుల ముసుగులో పాదయాత్ర అడ్డుకునే కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళితుల ముసుగులో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కుట్ర పన్నుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు పోలీసులు. తెలంగాణలో నాలుగవ విడత బండి సంజయ్ ప్రజాసంగ్రాయ యాత్ర కొనసాగుతోంది. కేపీహెచ్ బీ సమీపంలో పాదయాత్ర వద్ద భారీగా మొహరించారు పోలీసులు. పార్లమెంట్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టాలంటూ నినాదాలు చేశారు దళిత ఐక్యవేదిక సంఘాల నేతలు.
Read Also: Most millionaires in these cities: ప్రపంచంలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉంటున్న నగరాలు ఇవే..
Also Read
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
- Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు బీజేపీ కార్యకర్తలు…దళిత ఐక్య వేదిక సంఘాల నేతలను గమనించి, తన వద్దకు పంపించాల్సిందిగా పోలీసులను కోరారు బండి సంజయ్. మాదాపూర్ డీసీపీ పర్యవేక్షణలో బండి సంజయ్ ని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు దళిత సంఘాల నేతలు. దళిత ఐక్యవేదిక నేతలు అందించిన వినతి పత్రాన్ని స్వీకరించారు బండి సంజయ్. తప్పనిసరిగా కేంద్రానికి పంపాలని కోరారు దళిత ఐక్య వేదిక సంఘాల నేతలు.
ఇప్పటికే ఈ విషయం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న బండి సంజయ్, దళితుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్న ఏకైక పార్టీ బీజేపీయే అన్నారు. అంబేద్కర్ కు భారత రత్న ఇచ్చింది బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమేనని బండి సంజయ్ గుర్తుచేశారు. అంబేద్కర్ స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేసింది నరేంద్రమోదీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. దళితుడిని రాష్ట్రపతి చేసిన ఏకైక పార్టీ బీజేపీయే అని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. జై భీమ్ అంటూ నినదించారు బండి సంజయ్. దీంతో సంతోషంగా బండి సంజయ్ పాదయాత్ర నుంచి వెనుదిరిగారు దళిత ఐక్య వేదిక సంఘాల నేతలు.
Read Also: Rashmika Mandanna: లోక్ సభ ఎంపీగా రష్మిక..?
తాజావార్తలు
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
-
VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..