Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ పౌరసరఫరాల శాఖలోనే ఉందని నల్లగొండ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆమలులో పూర్తిగా విఫలమైందన్నారు. కాలేశ్వరం తరువాత అత్యంత అవినీతి, స్కాం లకు కేర్ ఆఫ్ గా పౌర సరఫరా శాఖ మారిందన్నారు. పౌరసరఫరాల శాఖ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు. పౌర సరఫరాల శాఖలో అవినీతి, అప్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్నారు. గతంలో బీఆర్ఎస్, తాజాగా కాంగ్రెస్.. పౌర సరఫరాల శాఖ అక్రమాలకు, అవినీతికి వత్తాసు పలుకుతుందన్నారు. పౌర సరఫరాల శాఖ పై సమగ్ర విచారణ జరపాలన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ శాఖపై నిస్మాక్షిక విచారణ చేస్తే.. ప్రజలు పాలాభిషేకం చేస్తారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు పెద్ద తలకాయ వచ్చిందని, అందుకే హిందూ దేవుళ్లను, రాముడిని, వారి ప్రసాదాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
Read also: Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఉప ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మతపరమైన రిజర్వేషన్లను సహించేది లేదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల వారిని సమానంగా ఆదరిస్తే స్వాగతిస్తామని, అయితే ఒక వర్గానికి కొమ్ము కాస్తే మాత్రం సహించేది లేదన్నారు. మైనారిటీ ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీకి 80 శాతం హిందువులందరూ గుణపాఠం చెప్పాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరితే, అసెంబ్లీలో పోరాడేందుకు బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అదేవిధంగా శాసనమండలిలో పోరాడేందుకు ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. హిందువులందరూ దీని గురించి ఆలోచించాలి. బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం మాకు లేదని ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ ఎవరికీ అవకాశం ఇవ్వదని ఆయన సెటైర్లు వేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడిని ప్రజలు రోడ్లపైకి తిప్పే పరిస్థితి లేదన్నారు. ఆరు హామీల సంగతి ఏమిటని ప్రజలు నిలదీస్తారని అన్నారు.
Canada: కెనడాలో బస్సును ఢీకొట్టిన భారతీయ సంతతి ట్రక్ డ్రైవర్.. 16 మంది మృతి
తాజావార్తలు
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!