Worse in Narsinghi: నార్సింగీ లో దారుణం.. మద్యం తాగించి కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worse in Narsinghi: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ఒకప్పుడు రాబడి జరిగింది లక్షల్లో దోచుకున్నారు అనే రోజులు పోయారు. ఇప్పుడు దుండగులు వారి దారి మార్చారు. డబ్బులు నగలతో దోచుకోవడంతోపాటు ఇప్పుడు మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నార్సింగీలో చోటుచేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారం నగరం ఉలిక్కి పడేలా చేసింది. దీంతో నగరప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Read also: Taraka Ratna Tatoo: తారకరత్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దుండుగులు ఓ వివాహిత మహిళపై అత్యాచారం పోలీసులకు సవాల్ గా మారింది. పీరం చెరువు గ్రామం వద్ద ఓ వివాహిత కనిపించడంతో.. రాబరి గ్యాంగ్ అక్కడకు వచ్చారు. ఆమె ఒక్కటే ఉండడం గమనించి ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దొంగతనం చేద్దామనుకున్నారు. కానీ.. ఆమె ఒక్కటే ఉండటం చూసిన రాబరి గ్యాంగ్ ఆమెను అత్యాచారం చేసేందుకు ప్లాన్ వేసారు. ఆమె వద్దకు వెళ్లారు ఎవరూ లేకపోవడంతో.. ఆ వివాహితను బలవంతంగా వివాహితను కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకెళ్లారు. ఆమెను బెదిరించారు. నోరు తెరిస్తే చంపేస్తామంటూ కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. తన వద్ద వున్న మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. ఆమెను బలవంతంగా మద్యం తాగాలని అనడంతో ఆమె ఒప్పుకోలేదు దీంతో దుండగులు నోరు పట్టుకుని మద్యం తాగించారు. మద్యం తాగడంతో వివాహిత మత్తులోకి వెళ్లింది. ఇదే అలుసుగా భావించిన దుండగులు ఆమెపై ఒకరి తరువాత మరొకరు ఆత్యాచారానికి పాల్పడ్డారు.
Read also: Taraka Ratna Tatoo: తారకరత్న చేతిపై బాలయ్య ఆటోగ్రాఫ్.. కన్నీరు తెప్పిస్తున్న జ్ఞాపకం
ఒకే చోట కారు ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుందని ఆ మహిళను చాలా సేపు కారులో తిప్పుతూ ఆత్యాచారం చేశారు. అర్థరాత్రి కావడంతో ఆమహిళను మత్తులోనే ఉండటంతో.. గండిపేట వద్ద వదిలి అక్కడినుంచి జారుకున్నారు. కొన్ని గంటల అనంతరం వివాహిత మత్తులో నుండి కొలుకుంది. తను ఎక్కడ ఉన్నానో కళ్లు తెరిచూసుకుని తన వద్ద వున్న ఫోన్ ఆన్ చేసి తన భర్తకు బాధితురాలు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో.. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని లేవలేని స్థితిలో ఉన్న భార్యను భర్త ఇంటికి తీసుకొని వచ్చాడు. కాసేపు తరువాత తనపై జరిగిన ఘోరాన్ని భర్తకు వివరించింది. ఈవిషయాన్ని భర్త నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న నార్సింగీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు.
Ajay Devgn: సర్ మీకు హార్డ్ డిస్క్ మారి… ఖైదీ కాకుండా అఖండ వచ్చినట్లు ఉంది
తాజావార్తలు
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!