Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపైనే మాట్లాడండి భట్టి.. స్పీకర్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా ఇవాళ మరోమారు తన వైఖరిని మరింత గట్టిగా స్పష్టం చేయనుంది.
read also: Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్
Also Read
అసెంబ్లీలో నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బయ్యారం ప్రాజెక్ట్ రాలేదు ఇస్తా అని కలెక్టర్ కి చెప్పాలని అన్నారు. Itir రాలేదా… అమలు చేస్తామని చెప్పాలన్నారు. బియ్యంకి కేంద్రం ఎంత ఇస్తుందో తెలుసా అని కలెక్టర్ నీ అడిగితే ఏం చెప్తారని ప్రశ్నించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టింది బీజేపీ అని అన్నారు. మీటర్ లు పెట్టే విధానంకి వ్యతిరేకించాలని అన్నారు. గతంలోనే తీర్మానం చేశామని, కేంద్రం ఏ తీర్మానం ఏం చేసిందని అన్నారు. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో కటాఫ్ sc లకు 60 ఉంచారని మండిపడ్డారు. మిగిలిన వర్గాలకు 20 శాతం తగ్గించారని, Sc లకు కూడా అలాగే తగ్గించండని కోరారు. Vra ల సమస్య పరిష్కారం చేయండని అన్నారు. హాస్టళ్ల లో విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే లను విజీట్ చేయించి చర్యలు తీసుకోవాలని.. ఈవిషయం పై సీఎం చొరవ తీసుకోవాలని అన్నారు. అయితే దీనిపై భట్టి నీ కేటాయించిన అంశం పైనే మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. ఈవిషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. . విద్యుత్ చట్టం కూడా ముఖ్యమే అనీ, కానీ మిగిలిన అంశాలపై కూడా చర్చ చేయాలని అన్నారు. విద్యార్దులు… పోలీస్ రిక్రూటీమెంట్ లపై చర్చ చేద్దామన్నారు. అయితే దీనిపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. Bac లో నిర్ణయం మేరకే చర్చ జరుగుతుందని, భట్టి ఇవాళ్టి అంశం పైనే మాట్లాడమని చెప్పండని తెలిపారు. భట్టి వేరే అంశాలు మాట్లాడితే రికార్డ్ నుండి తొలగించండని పేర్కొన్నారు. ప్రజల సమస్యల చర్చకు వేరే వేదిక లేదని, సడన్ గా ప్రశ్నోత్తరాలు బంద్ చేశారు. రాత్రి 8.30 వరకు బిజినెస్ ఎంటో చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వండని ఆయన కోరారు.
Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..