Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపైనే మాట్లాడండి భట్టి.. స్పీకర్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Sessions: శాసనసభ, శాసనమండలి తిరిగి సమావేశం అయ్యాయి. ఇక ఐదు రోజుల విరామం అనంతరం ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. దీంతో నేరుగా స్వల్పకాలిక చర్చ చేపడతారు. దీంతో.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ బిల్లు, దాని ప్రభావాలపై అసెంబ్లీ, కౌన్సిల్లో చర్చ జరగనుంది. ఇక కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ బిల్లు వల్ల రాష్ట్రంలో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుందని పదేపదే చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఉభయసభల వేదికగా ఇవాళ మరోమారు తన వైఖరిని మరింత గట్టిగా స్పష్టం చేయనుంది.
read also: Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
అసెంబ్లీలో నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. బయ్యారం ప్రాజెక్ట్ రాలేదు ఇస్తా అని కలెక్టర్ కి చెప్పాలని అన్నారు. Itir రాలేదా… అమలు చేస్తామని చెప్పాలన్నారు. బియ్యంకి కేంద్రం ఎంత ఇస్తుందో తెలుసా అని కలెక్టర్ నీ అడిగితే ఏం చెప్తారని ప్రశ్నించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టింది బీజేపీ అని అన్నారు. మీటర్ లు పెట్టే విధానంకి వ్యతిరేకించాలని అన్నారు. గతంలోనే తీర్మానం చేశామని, కేంద్రం ఏ తీర్మానం ఏం చేసిందని అన్నారు. కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్ లో కటాఫ్ sc లకు 60 ఉంచారని మండిపడ్డారు. మిగిలిన వర్గాలకు 20 శాతం తగ్గించారని, Sc లకు కూడా అలాగే తగ్గించండని కోరారు. Vra ల సమస్య పరిష్కారం చేయండని అన్నారు. హాస్టళ్ల లో విద్యార్దులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే లను విజీట్ చేయించి చర్యలు తీసుకోవాలని.. ఈవిషయం పై సీఎం చొరవ తీసుకోవాలని అన్నారు. అయితే దీనిపై భట్టి నీ కేటాయించిన అంశం పైనే మాట్లాడాలని స్పీకర్ ఆదేశించారు. ఈవిషయం కాస్త చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. . విద్యుత్ చట్టం కూడా ముఖ్యమే అనీ, కానీ మిగిలిన అంశాలపై కూడా చర్చ చేయాలని అన్నారు. విద్యార్దులు… పోలీస్ రిక్రూటీమెంట్ లపై చర్చ చేద్దామన్నారు. అయితే దీనిపై అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసారు. Bac లో నిర్ణయం మేరకే చర్చ జరుగుతుందని, భట్టి ఇవాళ్టి అంశం పైనే మాట్లాడమని చెప్పండని తెలిపారు. భట్టి వేరే అంశాలు మాట్లాడితే రికార్డ్ నుండి తొలగించండని పేర్కొన్నారు. ప్రజల సమస్యల చర్చకు వేరే వేదిక లేదని, సడన్ గా ప్రశ్నోత్తరాలు బంద్ చేశారు. రాత్రి 8.30 వరకు బిజినెస్ ఎంటో చెప్పారు. ప్రజల సమస్యలపై చర్చకు సమయం ఇవ్వండని ఆయన కోరారు.
Telangana Assembly Sessions: మీకు కేటాయించిన అంశంపై మాట్లాడండి.. భట్టి పై స్పీకర్ సీరియస్
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?