Medak: పిల్లలపై వేడి నీళ్లు పోసిన తల్లి.. విలవిల లాడిన చిన్నారులు..!
Medak: అమ్మ ప్రేమ ఈ భూమిపై వెలకట్టలేనిది. తల్లి తన పిల్లలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటుంది. ఆమె వారిపై ఓ కన్నేసి ఉంచుతుంది మరియు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో బిడ్డ తప్పుగా ప్రవర్తిస్తే తల్లికి కోపం వస్తుంది. కొంతమంది తల్లులు తమ పిల్లలపై శారీరకంగా కూడా దాడి చేస్తారు. రెప్పపాటులో చేసే పనుల వల్ల చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో ఓ తల్లి తన కన్నబిడ్డలపై రాక్షసత్వాన్ని చూపించింది. పిల్లలు నిద్రలేవడం లేదంటూ వారిపై సల సల కాగే నీటిని పిల్లలపై పోసింది. దీంతో పిల్లలు విలవిల లాడారు.
Read also: Vande Bharat: మెరుగైన ఫీచర్లతో వందేభారత్ బోగీల అప్ గ్రేడ్.. పూర్తయిన కాషాయ కలరింగ్..!
Also Read
మెదక్ జిల్లాలో వెల్దుర్తి మండలం ఎలుకపల్లిలో ఓ తల్లి తన కన్న బిడ్డలపై చేసిన అమానుష ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసింది. తన బిడ్డలు ఎంత సేపటికి నిద్రలేవడం లేదని ఆగ్రహంతో వారిపై కర్కసత్వాన్ని ప్రదర్శించింది. కన్న బిడ్డలను ఎవరైనా కొట్టినా, పల్లెత్తి మాట అన్నా వారిపై కోపం చూపించి బిడ్డలను కంటికి రెప్పలా చూసుకోవల్సాని తల్లే కాగుతున్న నీటిని వారిపై పోసింది. దీంతో నిద్రిస్తున్న పిల్లలు విలవిలలాడారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒళ్లంతా మంటగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నారు. పిల్లల ఏడుస్తుండటంతో అక్కడే వున్న స్థానికుల పరుగునవచ్చి చూడగా పిల్లలపై వేడినీటి పోయడంతోనే ఏడుస్తున్నారని గమనించి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పిల్లలపై తల్లి చేసిన అమానుష ప్రవర్తనపై ఆరా తీస్తున్నారు. భార్య, భర్తలు గొడవ కారణంగా ఇలా చేసిందా? అనే కోణంతో ఆరా తీస్తున్నారు.
Anasuya: అనసూయ పొలిటికల్ ఎంట్రీ ?.. జాతకం చెప్పిన వేణుస్వామి..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో