Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News 2 7 Percent People Eating Veg In Telangana

NFHS : తెలంగాణలో వెజ్‌ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట

Published Date :October 22, 2022 , 4:19 pm
By Gogikar Sai Krishna
NFHS : తెలంగాణలో వెజ్‌ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట
  • Follow Us :
  • google news
  • dailyhunt

రోజు రోజుకు తెలంగాణలో నాన్‌వెజ్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. కరోనా ప్రభావంతో మాంసం తినేవారి సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య రీత్యా ఎక్కువగా మాంసాన్ని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానికి ఈ సర్వే నిదర్శనం. అయితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణలో కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది కోడిమాంసం, చేపలు, మాంసం మినహాయించి గుడ్లు తింటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు మధ్యంతర బెయిల్‌ పొడిగింపు

ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-5 2019-2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 7,24,115 మంది మహిళలు, 93,144 మంది పురుషులలో సర్వే నిర్వహించారు. అయితే.. ఈ సర్వేలో మాంసాహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని గుర్తించారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు పంజాబ్ నాలుగు రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో మెజారిటీ మాంసాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. జనాభాలో 51 శాతం మాంసాహారం తింటున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • national family health survey
  • NFHS

తాజావార్తలు

  • Tollywood Heros: యంగ్ హీరోల సినిమాలకూ బడ్జెట్ రిస్కేనా ?

  • Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే మమత గూండాలను తలక్రిందులుగా వేలాడదీస్తాం

  • Israel – Iran War: ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఆ అగ్ర రాజ్యంలో మాత్రం స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ..

  • France-Iran: గల్ఫ్ దేశాలకు ఫ్రాన్స్ మద్దతు.. ఇరాన్‌‌పై యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన

  • Iran-Israel war: నెతన్యాహు కార్యాలయం ధ్వంసం.. ఇజ్రాయెల్ ప్రధానిపై ఇరాన్ సంచలన ప్రకటన

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions