NFHS : తెలంగాణలో వెజ్ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు తెలంగాణలో నాన్వెజ్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. కరోనా ప్రభావంతో మాంసం తినేవారి సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య రీత్యా ఎక్కువగా మాంసాన్ని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానికి ఈ సర్వే నిదర్శనం. అయితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణలో కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది కోడిమాంసం, చేపలు, మాంసం మినహాయించి గుడ్లు తింటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 2019-2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 7,24,115 మంది మహిళలు, 93,144 మంది పురుషులలో సర్వే నిర్వహించారు. అయితే.. ఈ సర్వేలో మాంసాహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని గుర్తించారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు పంజాబ్ నాలుగు రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో మెజారిటీ మాంసాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. జనాభాలో 51 శాతం మాంసాహారం తింటున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
-
Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
-
Mandadi: సుహాస్, సూరిల ‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
India Loss: ముక్కోణపు వన్డే సిరీస్.. 4 పరుగుల తేడాతో భారత్-ఎపై అఫ్గానిస్థాన్-ఎ విజయం
-
Isakapatnam : ఆమెజాన్ ఒరిజినల్ ‘ఇసకపట్నం’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!