NFHS : తెలంగాణలో వెజ్ తినేవారు 2.7 శాతమేనంట.. మిగితావారంతా నాన్ వెజ్ మీద పడ్డారంట
రోజు రోజుకు తెలంగాణలో నాన్వెజ్ తినేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే.. కరోనా ప్రభావంతో మాంసం తినేవారి సంఖ్య మరింత పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. ఆరోగ్య రీత్యా ఎక్కువగా మాంసాన్ని తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారనే దానికి ఈ సర్వే నిదర్శనం. అయితే.. తెలంగాణలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటా ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఎక్కువ మంది ప్రజలు మాంసాహారం తింటున్నారు. తెలంగాణలో కేవలం 2.7 శాతం మంది మాత్రమే శాఖాహారం తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని జనాభాలో 73 శాతం మంది వారానికి ఒక్కసారైనా మాంసం తింటున్నారని, 4.4 శాతం మంది కోడిమాంసం, చేపలు, మాంసం మినహాయించి గుడ్లు తింటున్నారని కూడా సర్వేలో వెల్లడైంది.
Also Read : Jacqueline Fernandez: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు మధ్యంతర బెయిల్ పొడిగింపు
ఎన్ఎఫ్హెచ్ఎస్-5 2019-2021 మధ్య రెండు దశల్లో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో 15-49 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 7,24,115 మంది మహిళలు, 93,144 మంది పురుషులలో సర్వే నిర్వహించారు. అయితే.. ఈ సర్వేలో మాంసాహారం తినే వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిందని గుర్తించారు. రాజస్థాన్, హర్యానా, గుజరాత్ మరియు పంజాబ్ నాలుగు రాష్ట్రాలు తప్ప చాలా రాష్ట్రాల్లో మెజారిటీ మాంసాన్ని వినియోగిస్తున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. జనాభాలో 51 శాతం మాంసాహారం తింటున్నారని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
Also Read
- Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!