CERT Notes on The Microsoft Outage: భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) కీలక సూచన..
- మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపంపై దృష్టి సారించిన ప్రభుత్వం
- ప్రభుత్వ వర్గాలకు అవగాహన కల్పించినట్లు వెల్లడి
- మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యపై భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కీలక సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం నెలకొంది.. భారత్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. భారతదేశంలో, ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు విమానాశ్రయాలలో విమానాలు షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సాంకేతిక సమస్యల తర్వాత భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ను సంప్రదించింది. అనేక దేశాల ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేశాయి.
READ MORE: Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా అస్సాం.. సీఎం ఆందోళన..
Also Read
- Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
- iPhone 17 Pro Discount: ఐఫోన్ 17 ప్రోపై ఊహించని డిస్కౌంట్.. రూ.69,990కే సొంతం చేసుకునే ఛాన్స్!
- India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
- Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
ఈ సాంకేతిక లోపంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ.. మైక్రోసాఫ్ట్ అంతరాయంపై అవగాహన కల్పించినట్లు నివేదించింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సలహాలను జారీ చేసింది. మైక్రోసాఫ్ట్ 365ని కోట్లాది మంది భారతీయులు ఉపయోగిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. ఈ సాంకేతిక లోపాల కారణంగా చాలా కంపెనీల పనితీరు పెద్ద ఎత్తున ప్రభావితమవుతున్నాయి.. మైక్రోసాఫ్ట్ త్వరలో సేవలను పునరుద్ధరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
READ MORE:Friday Releases: ఈ వారం వచ్చిన సినిమాల్లో ఏ సినిమా ఎలా ఉందంటే?
మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యపై భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) కీలక సూచనలు చేసింది. క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్ ఫాల్కన్ సెన్సార్కు సంబంధించిన విండోస్ హోస్ట్లు ఉత్పత్తిలో ఇటీవలి అప్డేట్ అందుకోవడం వల్ల అంతరాయాలు, క్రాష్ అవుతున్నాయని నివేదించింది. సంబంధిత విండోస్ హోస్ట్లు ఫాల్కన్ సెన్సార్కు సంబంధించిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD)ని ఎదుర్కొంటున్నాయని సీఈఆర్టీ తన సలహాలో తెలిపింది. సేఫ్ మోడ్లో విండోస్ బూట్ చేయాలని తెలిపింది. అనంతరం క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీకి వెళ్లి బగ్ ఉన్న ఫైల్ డిలీట్ చేయాల్సిందిగా సూచించింది. ఆ తర్వాత నార్మల్గా బూట్ చేయాలని వెల్లడించింది.
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!