వైఎస్ షర్మిల రేపటి నుంచి తెలంగాణలో ప్రజా ప్రస్థానం యాత్రను చేపట్టబోతున్నారు. చేవెళ్ల నియోజక వర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నది. చేవెళ్ల నుంచి ప్రారంభించిన యాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాల మీదుగా సాగి చేవెళ్లలో ముగుస్తుంది. ఈ యాత్రకు సంబందించిన మ్యాప్ను పార్టీ సిబ్బంది ఇప్పటికే రెడీ చేశారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తిరిగి తీసుకురావాలని, సంక్షేమ పథకాలు అందరికీ అందాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలని వైఎస్ షర్మిల పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగ…
నల్గొండ : మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా…విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా ? అని నిలదీశారు వైఎస్ షర్మిల. బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా…?ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడిందని ఆరోపించారు. ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ…
నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరు.…
ప్రతి మంగళవారం రోజున రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిరుద్యోగ నిరాహార దీక్షను వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపడుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఆమె ఈ దీక్షను చేస్తున్నారు. కాగా, రేపు నల్లగొండలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టబోతున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు వైఎస్ షర్మిల ఎంజీ యూనివర్శిటీ విద్యార్ధులతో సమావేశం కాబోతున్నారు. విద్యార్థుల సమస్యల గురించి చర్చించనున్నారు. అనంతరం ఉదయం 10:40 గంటలకు జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్కు…
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్కు లేఖరాశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… హుజురాబాద్ ఉప ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ను తొలగించాలి, స్థానిక పోలీస్ కమిషన్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర వర్గాల వారు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని.. నామినేషన్లకు దరఖాస్తులు కూడా ఇవ్వడం లేదని.. అభ్యర్థి మద్దతుదారులను స్థానిక…
నిజామాబాద్ జిల్లా లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు వైయస్ షర్మిల నేడు పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వైయస్సార్ వల్ల 2006 సంవత్సరంలో నిజామాబాద్ బిడ్డల కోసం యూనివర్సిటీ ప్రారంభమైందని… తెలంగాణ యూనివర్సిటీ సమస్యల యూనివర్సిటీ నిలయం గా మారిందని తెలిపారు. తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు కనీసం నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని…తెలంగాణ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం కేటీఆర్ కు 2 కోట్లు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణ ఉందని పేర్కొన్నారు.…
జగన్ తల్లి వైయస్ విజయమ్మ సోదరి, షర్మిల ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి ఊరట లభించింది. 2012లో పరాకల లో ఏర్పాటు చేసిన సభకు అనుమతికి సంబంధించిన కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభ ఏర్పాటు చేశారన్న అభియోగాలపై షర్మిల, విజయమ్మపై అప్పుడు కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. కొండా సురేఖ కొండా మురళి తో పాటుగా తొమ్మిది మంది పైన పోలీసులు కేసు నమోదు…
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టిన సంగతి అందరికి తెల్సిందే. ఆమె స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఇప్పుడిప్పుడే ప్రజల్లో గుర్తింపు దక్కుతోంది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని ప్రకటించిన షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ ప్రారంభించిన ఆరునెలల్లో తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య, యువత ఆత్మహత్యలు, రైతు సమస్యలపై గళం విప్పుతున్నారు. యువత నుంచి…