ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోగా.. ట్విటర్ను కొనుగోలు చేసేకంటే ముందు మస్క్ ట్విటర్పై విమర్శల దాడికి దిగారు. క్రమక్రమంగా ట్విటర్ను కొనుగోలు చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్పై పడినట్లు చర్చ జరుగుతుంది. దీనికి కూడా కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో…
ప్రముఖ సంస్థ గూగుల్కు ఓ కోర్టు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాలో ఓ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానెల్లో వైరల్ అయిన వీడియో కారణంగా ఆయన రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, దీంతో ఆ నేతకు రూ.4 కోట్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూ పౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్గా ఉన్న జాన్ బరిలారోను విమర్శిస్తూ జోర్డాన్ శాంక్స్ అనే రాజకీయ విశ్లేషకుడు 2020లో కొన్ని వీడియోలు తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. అయితే…
యూట్యూబ్లో ఆసక్తికరమైన థంబ్నెయిల్ కనిపిస్తే చాలు.. అందులో ముఖ్యమైన సమాచారం ఉంటుందేమోనని యూజర్లు వెంటనే వాటిని ‘క్లిక్’మనిపిస్తారు. తీరా ఓపెన్ చేశాక, ‘సోది ఎక్కువ మేటర్ తక్కువ’ అన్నట్టుగా ఆ వీడియోలు సాగుతాయి. ఎక్కడ రెండు ముక్కల్లో ఉండే అసలు మేటర్ కోసం, మిగతా సోదిని భరించాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యూట్యూబ్ సరికొత్త ఫీచర్ని తీసుకొస్తోంది. అదే.. ‘మోస్ట్ రీప్లేడ్’! ఈ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.. ఒక వీడియోలో యూజర్లు…
గాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా నటుడిగా తన అనుభవాలను ‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ పేరుతో లిరిక్ అందించి, సంగీత దర్శకత్వం వహించి తనే పాడిన పాటను తెలుగు వీక్షకులకు అందించాడు. ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఈ సందర్భంగా రఘు కుంచే మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలని ఉంటుంది. కానీ కొందరికే వస్తుంది.…
మహేష్ బాబు లేటెస్ట్ ఫిల్మ్ సర్కారు వారి పాట రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ట్రైలర్కు ఊహించని రీతిలో భారీ మాస్ రెస్పాన్స్ వస్తోంది. దాంతో ప్రస్తుతం సర్కారు వారి పాట ట్రైలర్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది. దూకుడు తరహా ఎంటర్ టైన్మెంట్, పోకిరి టైపు యాక్షన్ ఎపిసోడ్స్, ఒక్కడు రేంజ్ ఎలివేషన్లు.. ఇలా అన్నీ మిక్స్ చేసి.. ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఉండడంతో.. సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా…
సోషల్ మీడియాలో జడ్జీలను దూషించిన కేసులో యుట్యూబ్ పై సీరియస్ అయ్యింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. కొత్త టెక్నిక్తో పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది అశ్వని కుమార్… అమెరికాలో ఉన్న పంచ్ ప్రభాకర్ ప్రైవేటు యూజర్ ఐడీ పెట్టుకొని.. అడిగిన వారికి వ్యూస్ ఇస్తున్నారని కోర్టుకు వివరించారు.. ప్రైవేట్ వ్యూస్ని ఇస్తూ కోర్టులను ఇంకా అగౌరవపరుస్తున్నారంటూ తన అఫడవిట్లో పేర్కొన్నారు.. Read Also: Goutham Reddy passes…
డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్…
గూగుల్ సంస్థకు చెందిన జీమెయిల్ సరికొత్త రికార్డ్ను సొంతం చేసుంది. ఆండ్రాయిడ్ వెర్షన్స్లో 10 బిలియన్ల ఇన్స్టాల్గా యాప్గా రికార్డ్ సాధించింది. 10 బిలియన్ల ఇన్స్టాన్లు సాధించిన నాలుగో యాప్గా జీమెయిల్ నిలిచింది. గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్లు ఈ రికార్టును సాధించగా, నాలుగో యాప్గా జీమెయిల్ నిలిచింది. జీమెయిల్ను 2004లో వాడుకలోకి తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ఫొన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్బిల్డ్గా జీమెయిల్ను కొన్ని స్మార్ట్ఫొన్లు అందిస్తున్నాయి. ఎప్పటికప్పుడు వినియోగ దారులకు అనుగుణంగా…
నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. షేట్బషీరాబాద్కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ…
సమంత-చైతూ విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంతను ఏదో రకంగా విమర్శిస్తున్నారు చైతూ అభిమానులు. దీంతో సమంత మరో షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చైతూతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ట్విట్టర్, ఇన్స్టాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పోస్టు పెట్టినా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమంత తీవ్ర మనోవేదనకు గురైంది. ఇక నుంచి ట్రోల్స్ నుంచి తప్పించుకునేందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే సామ్…