ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమి పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో అందరి మనసు దోచుకుంది.. ఈమె పలు సినిమాల్లో కూడా నటించింది.. తెలుగులో రెండు సినిమాల్లో నటించింది.. అవి అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కే పరిమితం అయ్యింది.. ఈ మధ్య పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఈ అమ్మడు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.. సోషల్ మీడియా ద్వారా…
బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించిన మూవీ ఆర్టికల్ 370..పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 23వ తేదీన రిలీజ్ అయి కమర్షియల్గా సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది. సినిమా ఆరంభం నుంచి ఎంతో ఆసక్తిని రేపింది. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని ప్రభుత్వం ఎత్తివేసిన అంశంపై ఈ చిత్రం తెరకెక్కింది.ఆర్టికల్ 370 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ‘జియోసినిమా’ ఓటీటీ…
Yami Gautham: యామీ గౌతమ్ గురించి ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో ఆమె ప్రపంచమంతా ఫేమస్ అయ్యింది. ఇక ఆ యాడ్ తరువాత ఆమె కొన్ని సినిమాల్లో గెస్ట్ పాత్రల్లో నటించినా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాత్రం గౌరవం సినిమాతోనే. అల్లు అరవింద్ రెండో కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడిగా అల్లు శిరీష్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా గౌరవం.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర లో నటించిన ఓఎంజీ 2 (ఓ మై గాడ్ 2) మంచి విజయం సాధించింది. 2012 లో వచ్చిన ఓ మై గాడ్ చిత్రానికి సీక్వెల్గా ఈ సినిమా రూపొందింది.ఆగస్టు 11వ తేదీన థియేటర్ల లో విడుదల అయిన ‘ఓఎంజీ 2’ ప్రారంభం నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అద్భుతమైన కలెక్షన్లను కూడా సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా…
‘నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బోయ్ కళ్యాణ్’ వంటి సినిమాలతో తెలుగువారికి సుపరిచితురాలు యామి గౌతమ్. తెలుగుతో పాటు ఇతర భాషా చిత్రాల్లోనూ ఆమె హీరోయిన్ గా నటించింది. ఆ మధ్య వచ్చిన ‘కాబిల్, ఉరి, బాల’ వంటి చిత్రాలు ఉత్తరాదిన యామికి నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించిన లేడీ ఓరియంటెడ్ థ్రిల్లర్ మూవీ ‘ఏ థర్స్ డే’ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.…
హారర్ కామెడీ హిందీ చిత్రం ‘భూత్ పోలీస్’ విడుదల తేదీ ఖరారైంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్, జావేద్ జాఫ్రీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను నిర్మాతలు రమేశ్ తౌరాని, ఆకాశ్ పురి నిజానికి సెప్టెంబర్ 10వ తేదీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు జనం థియేటర్లకు ఏ మేరకు వస్తారనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. Read…
ఓ సినిమా హిట్టైతే దానికి సీక్వెల్ తీయటంలో బాలీవుడ్ యమ ఫాస్ట్ గా ఉంటుంది. అయితే, ‘ఓ మై గాడ్’ లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ప్లాన్ చేయటంలో కొంత ఆలస్యం అయిందనే చెప్పాలి. కానీ, అక్షయ్ కుమార్ స్టారర్ సొషల్ సెటైర్ కి ఇప్పుడు న్యూ ఇన్ స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వివిధ లొకేషన్స్ లో షూట్ చేస్తారట. ఇక ప్రధాన పాత్రల్లో…