Xiaomi CIVI 5 Pro: షియోమీ (Xiaomi) కంపెనీ కొత్త సివి (CIVI) సిరీస్ ఫోన్ అయిన షియోమీ CIVI 5 Pro ని ఈ నెలలో చైనా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది విడుదలైన CIVI 4 Proకి అప్డేటెడ్ గా ఇది రాబోతోంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రకారం ఈ ఫోన్ మేటల్ ఫ్రేమ్తోనూ, స్టైలిష్ డిజైన్తోనూ, నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లోనూ అందుబాటులోకి రానుంది. షియోమీ స్మార్ట్ఫోన్ సంస్థకు సంబంధించిన…
Redmi A5 4G: ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ బ్రాండ్ షియోమి తన బడ్జెట్ స్మార్ట్ఫోన్ లైనప్ను మరింత విస్తరించే దశలో, భారత మార్కెట్లో కొత్తగా రెడ్మీ A5 4G స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఈ ఫోన్ను ప్రవేశపెట్టిన షియోమి.. ఏప్రిల్ 15న భారత మార్కెట్లో అధికారికంగా ఈ ఫోన్ను లాంచ్ చేయనున్నట్లు ధృవీకరించింది. వినియోగదారులకు బడ్జెట్ ధరలలో మంచి ఫీచర్లను అందించే దిశగా షియోమి ఈ ఫోన్ను రూపొందించింది.…
ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ తయారీ కంపెనీ షియోమీ సరికొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. Xiaomi QLED TV X Pro సిరీస్ వచ్చే వారం భారత్ లో రిలీజ్ చేయనుంది. కొత్త మోడళ్లు ఇప్పటికే ఉన్న మోడళ్ల కంటే మెరుగైన ఆడియో-విజువల్ ఫీచర్లతో సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంటున్నాయి. ఈ స్మార్ట్ టీవీలకు ప్రత్యేక గేమింగ్ మోడ్ ఉంటుంది. Xiaomi ఆగస్టు 2024లో 4K రిజల్యూషన్తో 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల డిస్ప్లే సైజులలో…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్ మీ మరో కొత్త ఫోన్ Redmi A5 ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అయితే ఇది భారత్ లో కాదు. Redmi A5 ఇండోనేషియాలో విడుదల చేశారు. ఇందులో ఆక్టా-కోర్ Unisoc T7250 చిప్సెట్, 5,200mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో ఎడిషన్లో పనిచేస్తుంది. 3.5mm ఆడియో జాక్ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్లో 32-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్…
Redmi 14C: స్మార్ట్ఫోన్ మార్కెట్లో షియోమీ (Xiaomi) సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. ఇకపోతే, అతి త్వరలో భారతదేశంలో రెడీమి 14C 5G పేరుతో కొత్త బడ్జెట్ ఫోన్ను విడుదల చేసింది. ఇందులో 50MP కెమెరా, 5,160mAh, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. దీని ధర, స్పెసిఫికేషన్లుఎం, కెమెరా మొదలైన వాటి గురించి మాకు వివరంగా చూద్దాం. Also Read: Allu Arjun: అల్లు అర్జున్’ను వదలని పోలీస్ టెన్షన్? రెడీమి 14C 5G ప్రారంభ ధర…
చైనీస్ ఆటోమొబైల్ కంపెనీకి చెందిన బెస్ట్యూన్ బ్రాండ్ గత ఏడాది తన కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే వార్తల్లో నిలిచింది. దీనికి అసలు కారణం.. ఈ కారులో మంచి ఫీచర్లతో పాటు.. చాలా తక్కువ ధరకు లభిస్తుంది. వాస్తవానికి, కంపెనీ బ్యాటరీకి సంబంధించిన సాంకేతికతను సృష్టించింది. ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. రేంజ్ కూడా అధికంగా ఉంది. ఈ టెక్నాలజీతో కంపెనీ షియోమీని లాంచ్ చేసింది.
POCO X7 Pro: షియోమీ కొత్త స్మార్ట్ఫోన్ POCO X7 Pro భారతదేశంలో హైపర్ఓఎస్ 2.0 ఓఎస్తో విడుదల చేయనున్న తొలి డివైజ్ ఇదేనని తాజా నివేదిక వెల్లడించింది. ఇది మిడ్-రేంజ్ మోడల్గా మార్కెట్ లోకి రానుందని సమాచారం. అయితే, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ఓఎస్ 2.0 కస్టమ్ స్కిన్తో చైనాలో లాంచ్ అయిన మొదటి ఫోన్ షియోమి. ఈ OS భారతదేశంలో POCO X7 ప్రోతో ప్రారంభించబడుతుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.…
షియోమి ఇండియా తన కొత్త బ్రాండ్ అంబాసిడర్ని ప్రకటించింది. కంపెనీ తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రిన్ కైఫ్ను నియమించుకుంది. షియోమీ ఇండియా, కత్రినా కైఫ్ కలిసి రావడం ఇదే మొదటిసారి కాదు.
Redmi 14C: Xiaomi కంపెనీ సబ్ బ్రాండ్ రెడీమి తన రాబోయే స్మార్ట్ఫోన్ Redmi 14Cని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ మొదట వియత్నాంలో ఆగస్టు 31న లాంచ్ కానుంది. Redmi 14C ఫోన్ వెనుక ప్యానెల్లో పెద్ద వృత్తాకార కెమెరా మాడ్యూల్ని చూడవచ్చు. ఇది మునుపటి మోడల్కు పూర్తి భిన్నంగా ఉండబోతోంది. ఈ ఫోన్ ఆకర్షణీయమైన గ్రేడియంట్ ఫినిషింగ్ను చూడవచ్చు. ఇకపోతే Redmi 14C యొక్క ఫీచర్లు, ధర, అమ్మకాలు ప్రారంభ…
Xiaomi X Pro QLED Smart TV Launch Date in India: చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘షావోమీ’.. స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్టీవీలను కూడా వరుసగా రీలీజ్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరలో మార్కెట్లోకి కొత్త స్మార్ట్టీవీని తీసుకొచ్చేందుకు సిద్దమైంది. ఎక్స్ సిరీస్లో భాగంగా ‘షావోమీ ప్రో క్యూఎల్ఈడీ’ టీవీని ఆగస్టు 27న లాంచ్ చేయనుంది. వచ్చే వారం ఫ్లిప్కార్ట్ మరియు షావోమీ వెబ్సైట్లలో అమ్మకాలు ఆరంభం కానున్నాయి. షావోమీ ప్రో క్యూఎల్ఈడీ స్మార్ట్టీవీని…