ఈ రోజుల్లో ఫోన్ చాలా ముఖ్యమైన వస్తువుగా మారింది. చాలామంది ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేరు..అంతలా ఫోన్ మన జీవితంలో భాగమైంది. దాదాపు అన్ని పనులు ఫోన్ లోనే ఇప్పుడు పూర్తవుతున్నాయి.
Xiaomi 14 Civi Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘షావోమీ’ మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 14 సిరీస్లో భాగంగా ‘షావోమీ 14 సీవీ’ ఫోన్ను బుధవారం (జూన్ 12) రిలీజ్ చేసింది. 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 4,700 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్3 ప్రాసెసర్, కర్వ్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వచ్చింది. షావోమీ 14 సీవీకే…
స్తుతం ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ఉదయం లేవగానే బ్రెస్ కంటే మొదట ఫోన్ ను పట్టుకుంటున్నాం. కాని షావోమీ, రెడ్మీ, పోకో ఫోన్లు వాడుతున్న వారికి ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు.
Xiaomi says goodbye to MIUI after 13 years: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ స్మార్ట్ఫోన్స్ వాడే వారందరికీ ‘ఎంఐయూఐ’ సుపరిచితమే. ఎంఐయూఐ సాఫ్ట్వేర్ బ్రాండ్కి ఓ పర్యాయపదంగా మారింది. ఎంఐ, రెడ్మీ ఫోన్లతో పాటు పోకో ఫోన్లలో కూడా ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. షావోమి ఎంఐయూఐకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 13 ఏళ్లుగా తమ స్మార్ట్ఫోన్స్లో వాడుతున్న ఎంఐయూఐకి షావోమి గుడ్బై చెబుతోంది.…
Xiaomi 13T Pro 5G Smartphone Launch and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమి’ తన 13టీ సిరీస్ను ప్రారంభించింది. ఇందులో రెండు మోడల్లు (షావోమి 13టీ, షావోమి 13టీ ప్రో) ఉన్నాయి. రెండూ ప్రీమియం ఫీచర్లతో వస్తున్నాయి. ఈ ఫోన్లలో చాలా అప్గ్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. షావోమి 13టీ ప్రో స్మార్ట్ఫోన్.. చైనాలో అందుబాటులో ఉన్న రెడ్మీ కే60 అల్ట్రా యొక్క రీబ్యాడ్జ్ వెర్షన్గా కనిపిస్తుంది. అంతేకాకుండా.. ఈ…
చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అవుతుంది.
REDMI Note 12 Pro 5G Flipkart and Xiaomi India Offers: చైనాకు చెందిన మొబైల్ సంస్థ ‘షావోమీ’ ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్మీ నోట్ 12 సిరీస్లో మూడు స్మార్ట్ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్ఫోన్ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో తక్కువ ధరకు వస్తోంది. ప్రముఖ…
Xiaomi MS11 Electric Car Pics caught on road: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ కార్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. షియోమీ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. షియోమీ ఎంఎస్11 (Xiaomi MS11 Electric Car) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది.…
FEMA Violation: రూ.5,551 కోట్ల ఫెమా ఉల్లంఘన కేసులో షియోమీ టెక్నాలజీ ఇండియా, సీఎఫ్ఓ సమీర్ రావు, మాజీ ఎండీ మను జైన్ సహా 3 బ్యాంకులకు ఈడీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ కొత్త మొబైళ్లను మార్కెట్లలోకి తీసుకొస్తోంది. Redmi Note 12 సిరీస్ స్మార్ట్ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెడ్మీ నోట్ 12 సిరీస్లో ప్రస్తుతం మూడు మోడల్స్ ఉన్నాయి.