డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు.
ఆడవాళ్లు ఇప్పుడు క్రికెట్ ఆటలో కూడా రానిస్తున్నారు.. మగవారితో సమానంగా మ్యాచ్ లలో ఆడుతున్నారు.. క్రికెట్ సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.. క్రికెట్ లో సెలెక్ట్ అవ్వడానికి కనీసం వయస్సు 24 పై ఉండాలి.. కానీ అతి తక్కువ వయస్సు 15 ఏళ్లకే జాతీయ క్రికెట్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం అంటే ఎంత కష్ట పడ్డారో చెప్పడం కష్టమే..15 ఏండ్లకే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని.. 18 ఏండ్లకే స్టార్ క్రికెటర్గా ఎదిగిన పాకిస్తాన్…
Women's IPL likely to happen in next year: భారత క్రికెట్ తో పాటు ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ ఓ సంచలనం. కొత్త టాలెంట్ ను వెలుగులోకి తీసుకురావడంతో పాటు మరింత ఆర్థికంగా బీసీసీఐ బలోపేతం అయ్యేందుకు ఐపీఎల్ సహకరించింది. ఇక విదేశీ క్రికెటర్లకు కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. 2008లో ప్రారంభం అయిన ఐపీఎల్ ఇప్పటి వరకు 15 ఎడిషన్లను పూర్తి చేసుకుంది.
commonwealth games-India vs Pakistan T20match: కామన్వెల్త్ గేమ్స్ లో కీలక పోరు జరగనుంది. తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో మహిళా క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి. దీంతో ఈ సారి సత్తా చాటాలని భారత అమ్మాయిలు భావిస్తున్నారు. ఫస్ట్ మ్యాచులో ఆఖరి వరకు పోరాడినా.. ఆస్ట్రేలియా మ్యాచులో విజయం దక్కలేదు. తాజాగా ఆదివారం రోజు మ