పంజాబ్లో వందే భారత్ రైలుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఫగ్వారాలో అమృత్సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుపై ఈరోజు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు కానీ.. వందే భారత్ రైలు కిటికీలు ధ్వంసమయ్యాయి.
ప్రపంచం నలుమూలలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి వాటిని సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. అలా కొన్ని జరిగిన దానిలో అసలు ఇలా కూడా కొన్ని విషయాలు జరుగుతాయని ఊహించడానికి కష్టంగా భావిస్తాం. అలాంటి వాటిని ఒక్కోసారి నిజంగా చూసిన కూడా నమ్మబుద్ధి కాదు. ప్రస్తుతం ఈ కో�
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ బెస్ట్ మెసేజింగ్ పోర్టల్గా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కొత్త, కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విండోస్ (Windows) యూజర్లకు వీడియో కాలింగ్ ఫీచర్ను పరిచయం చేసిన వాట్సాప్..
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు పరిచయం చేస్తూ తమ యూజర్లకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందిస్తూ.. అందరి మన్ననలు అందుకుంటుంది. అయితే, ఇటీవలే హెచ్డి ఫోటోలకు సంబంధించిన ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానున్నట్లు తెలిపింది.
ఈ ఆధునిక యుగంలో మనిషి పరుగులు తీస్తున్నాడు. ఒకచోట నుంచి ఇంకొక చోటకు ప్రయాణం చేసేందుకు విమానాలు వినియోగిస్తున్నారు. గంటల వ్యవధిలోనే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నాడు. అయితే, విమానాల్లో ప్రయాణం చేసే వ్యక్తులు కొన్ని విషయాలను గురించి అసలు పట్టించుకోరు. అందరూ కిటికీ పక్క