దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ ప్రాజెక్ట్పై, రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త కొత్త రూమర్లు హల్చల్ చేస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్రిపరేషన్స్ జరుగుతుండగా. తాజా సమాచారం ప్రకారం, వచ్చే షెడ్యూల్లో మహేష్ ఎంట్రీ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు రాజమౌళి ప్లాన్ చేశారు. Also Read : Ghee Benefits : నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా ? డాక్టర్స్ ఏమంటున్నారంటే.. ఈ…