What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
*నేడు బెజవాడలో బీజేపీ ఏపీ నేతల కీలక సమావేశం.. పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతం, MLC ఫలితాలు సమీక్ష ఇతర అంశాలపై చర్చ.. హాజరు కానున్న అన్ని జిల్లాల నేతలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ లు
* ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం
Also Read
- PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్తో పల్లెల్లో సరికొత్త విప్లవం
- Blood Shortage: సమ్మర్లో బ్లడ్ బ్యాంకులకు గడ్డు పరిస్థితి
- AP Govt Employee Promotions: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల అంశంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం..
- CM Chandrababu Naidu: పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
* ఇవాళ శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసిన టిటిడి..
* రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
* రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి
* ఇవాళ,రేపు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
*తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
* నేడు బెజవాడలో ఆశా వర్కర్ల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఆందోళన
* అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల మీద దాడిపై నేడు బెజవాడలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో నిరసన
*ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*పల్నాడు జిల్లా వినుకొండలోని వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
*గుంటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డిఎంహెచ్ వో కార్యాలయం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
* పశ్చిమగోదావరి తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన..జగనన్న గోరుముద్దు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
*ఏలూరు జిల్లా దెందులూరులో ఈనెల 25న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టరు, ఎమ్మెల్యేలు
*శ్రీశైలంలో ఇవాళ మూడవరోజు ఉగాది మహోత్సవాలు.. భారీగా హాజరుకానున్న భక్తులు
*ఇవాళ ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టిటిడి.. మధ్యాహ్నం 3 గంటలకు జూన్ మాసంకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
*హిందూపురంలో జరిగే శోభకృత్ నామ సంవత్సతర ఉగాది వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి
*అనంతపురంలో ఈనెల 25 న హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన… రాయదుర్గంలో జరిగే మహిళ న్యాయ అవగాహన సదస్సుకు హాజరు కానున్న న్యాయమూర్తులు
తాజావార్తలు
-
OPEC+ : పెట్రోల్.. డీజిల్ ఉత్పత్తిపై ఒపెక్+ కీలక నిర్ణయం!
-
SRH Vs KKR: ఆరో విజయానికి కళ్లెం వేసిన కేకేఆర్.. ఓటమిలోనూ అభిషేక్ శర్మ రికార్డు..
-
Garlic Chicken Fry Recipe : చికెన్ ఫ్రై ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు..!
-
Air Cooler: రోజుకు 8 గంటలు కూలర్ ఆన్లో ఉంటే ఎంత బిల్లు వస్తుందో తెలుసా?
-
Jabalpur Boat Tragedy: “లైఫ్ జాకెట్” ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!