What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
*నేడు బెజవాడలో బీజేపీ ఏపీ నేతల కీలక సమావేశం.. పార్టీ విస్తరణ, పార్టీ బలోపేతం, MLC ఫలితాలు సమీక్ష ఇతర అంశాలపై చర్చ.. హాజరు కానున్న అన్ని జిల్లాల నేతలు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీ లు
* ఇవాళ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సర్వదర్శనం
Also Read
- YS Jagan Security: డీజీపీపై వైసీపీ ఫైర్.. జగన్ పర్యటనలో భద్రత తొలగించడంపై గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
* ఇవాళ శ్రీవారి ఆలయంలో అష్టదళపాదపద్మారాధన సేవ రద్దు చేసిన టిటిడి..
* రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
* రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేసిన టిటిడి
* ఇవాళ,రేపు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ
*తిరుమలలో ఇవాళ ఆన్ లైన్ లో జూన్ నెలకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి.. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
* నేడు బెజవాడలో ఆశా వర్కర్ల ఆందోళన. సమస్యలు పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఆందోళన
* అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల మీద దాడిపై నేడు బెజవాడలో అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ జిల్లా కమిటీ అధ్వర్యంలో నిరసన
*ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమలలో అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
*పల్నాడు జిల్లా వినుకొండలోని వ్యవసాయ క్షేత్రంలో సహజ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
*గుంటూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు డిఎంహెచ్ వో కార్యాలయం వద్ద ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా
* పశ్చిమగోదావరి తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన..జగనన్న గోరుముద్దు కార్యక్రమానికి హాజరుకానున్న మంత్రి
*ఏలూరు జిల్లా దెందులూరులో ఈనెల 25న జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్న కలెక్టరు, ఎమ్మెల్యేలు
*శ్రీశైలంలో ఇవాళ మూడవరోజు ఉగాది మహోత్సవాలు.. భారీగా హాజరుకానున్న భక్తులు
*ఇవాళ ఆన్ లైన్ లో శ్రీవాణి టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టిటిడి.. మధ్యాహ్నం 3 గంటలకు జూన్ మాసంకు సంబంధించిన టిక్కెట్లను విడుదల చెయ్యనున్న టిటిడి
*హిందూపురంలో జరిగే శోభకృత్ నామ సంవత్సతర ఉగాది వేడుకల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి
*అనంతపురంలో ఈనెల 25 న హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన… రాయదుర్గంలో జరిగే మహిళ న్యాయ అవగాహన సదస్సుకు హాజరు కానున్న న్యాయమూర్తులు
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!